మోడీ మాస్కులకు మస్తు డిమాండ్

మోడీ మాస్కులకు మస్తు డిమాండ్

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో హోలీ కోసం దుకాణదారులు సన్నాహాలు చేపట్టారు. మాస్కులు, రంగులు, వాటర్ గన్ లు మార్కెట్ లో అమ్ముతున్నారు. ప్రధాని మోడీ మాస్కులకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు వ్యాపారి. రెండేళ్లు కరోనా వల్ల వ్యాపారం బాగా జరగలేదన్నారు. ఈసారి హోలీ కోసం రంగులు, మాస్కులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని.... వ్యాపారం బాగా జరుగుతోందన్నారు.