
హైదరాబాద్
బొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ చేరుకోని సింగరేణి.. లక్ష్యానికి 3 అడుగుల దూరంలో..
2024–25 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నులు పెట్టుకోగా.. 69 మిలియన్ టన్నులే ఉత్పత్తి 65 మిలియన్ టన్నులకు పైగా రవాణా..
Read Moreఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ నిధులు
ఢిల్లీ వెళ్లి బ్యాంకు ప్రతినిధులతో అధికారుల చర్చలు మొత్తం కాస్ట్లో 30 శాతం ఫండ్స్ ఇచ్చేందుకు ఓకే సింగరేణి ప్రాంతాల్లో సీఎస్ఆర్ ని
Read More2010 నుంచి హైదరాబాద్లో 46 దొంగతనాలు చేశాడు.. నిందితుడి అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, హుమాయున్ నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. టా
Read Moreకొండంతా జనమే.. వరుస సెలవులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట
ధర్మ దర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం వేములవాడకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్
Read Moreనేడు హెచ్సీయూకు బీజేపీ ఎమ్మెల్యేల టీమ్
కంచెగచ్చిబౌలి భూముల ఇష్యూపై నిజనిర్ధారణ కమిటీకి నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కంచెగచ్చిబౌలి భూముల ఇష్యూపై మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరా
Read Moreస్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట మోసం .. అహ్మదాబాద్కు చెందిన నిందితుడి అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరిట మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన
Read Moreహెచ్సీయూ భూములను అమ్మొద్దు .. భవిష్యత్ తరాలకు గ్రీన్ స్పేస్ అందదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తమకూ తెలుసని..కానీ హెచ్సీయూ భూములను మాత్రం అమ్మవద్దని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ
Read Moreసామనగర్లో స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం
ఎల్బీనగర్, వెలుగు: హయత్ నగర్ సామనగర్లోని స్క్రాప్గోడౌన్లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి, గోడౌన్ దగ్ధమైంది. ఎండిన ఆకు
Read Moreపెద్దకోటపల్లి మండలంలో తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్
మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పోలీస్టేషన్ పరిధిలో తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్జిల్లా పెద్దకోటపల్లి మండల
Read Moreతుర్కయాంజల్ మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణకు సర్వే
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణకు సోమవారం రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేపట్టారు. సాగర్ రహదారి నుంచి
Read Moreమంత్రి వర్గంలో బంజారాలకు చోటు కల్పించాలి : వెంకటేశ్చౌహాన్
ఖైరతాబాద్, వెలుగు: మంత్రివర్గంలో బంజారా సామాజిక వర్గానికి చోటు కల్పించాలని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్వెంకటేశ్చౌహాన్డిమాండ్చేశారు.
Read Moreకర్మన్ఘాట్లో ఫైనాన్స్ వ్యాపారి హత్య
దిల్ సుఖ్ నగర్, వెలుగు: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో ఓ వ్యక్తి ఓ యువకుడి చేతిలో హత్యకు గురయ్యాడు. సీఐ సైదిరెడ్డి వివరాల ప్రకారం.
Read Moreప్రాపర్టీ ట్యాక్స్పై ఆఫర్ పెట్టినా.. స్పందన అంతంతే..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 63 శాతం దాటని ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు పెనాల్టీపై 90 శాతం మాఫీ ప్రకటించినా ముందుకురాని ప
Read More