న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టాప్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ పాల్గొననున్నారు. ఈ మీటింగ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు సంబంధించిన ట్విన్ ఇంజిన్ ఫైటర్ల విస్తరణపై చర్చించనున్నారు. అలాగే నార్తర్న్ బార్డర్లో ఎస్యూ–30ఎంకేఐ, మిరాజ్–2000తో కోఆర్డినేషన్ కోసం రఫేల్ యుద్ధ విమానాలను త్వరితగతిన రప్పించడం, విస్తరించడంపై మాట్లాడననున్నారు. అలాగే లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎల్ఏసీ వెంబడి ఫైటర్ జెట్స్ను మోహరించింది. ఈ సమావేశంలో చైనా మిలిటరీ కదలికల గురించి డిస్కస్ చేయడానికి ఐఏఎఫ్కు చెందిన సీనియర్ అఫీషియల్స్ కూడా హాజరుకానున్నారు.
లడఖ్లో పరిస్థితులపై ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా మీటింగ్
- దేశం
- July 19, 2020
లేటెస్ట్
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...