న్యూఢిల్లీ: ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటగట్టిన చైనా.. తన వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని మరోసారి నిరూపించుకుంది. చైనా సిబ్బంది ఇండియన్ ఆర్మీ బెటాలియన్ పై దూకుడుగా ప్రవర్తించడంతో బార్డర్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనిపై మనదేశ ఆర్మీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇండో–చైనా బార్డర్ లోని సిక్కిం సెక్టార్ నకులా సమీపంలో ఇండియా, చైనా దళాలు ఘర్షణ పడ్డాయని ఆదివారం మీడియాకు తెలిపారు. రెండు వైపులా 150 మంది సైనికులు గొడవకు దిగారని, ఈ ఘటనలో నలుగురు మనవాళ్లు, ఏడుగురు చైనా సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. సీనియర్ల చిన్నపాటి చర్చతో గొడవ సర్దుమణిగిందని ప్రకటించారు. ‘‘ప్రొటోకాల్స్ ప్రకారం దళాలు ఇటువంటి సమస్యలను పరస్పరం పరిష్కరిస్తాయి. చాలా కాలం తర్వాత ఈ ఘటన జరిగింది”అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గొడవలను శాంతియుత వాతావరణంలో పరిష్కిరించుకోవాల్సి ఉన్నప్పటికీ.. చైనా మాత్రం తన బుద్ధి మార్చుకోలేదని కామెంట్ చేశారు.
బార్డర్ లో ఇండో–చైనా బెటాలియన్ల మధ్య ఘర్షణ
- లేటెస్ట్
- May 10, 2020
లేటెస్ట్
- అంబటి అల్లుడి కారుపై టీడీపీ వర్గీయులు దాడి...
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
- ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు.. టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహి
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్
- దర్శిలో 132వ పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం.. పోలింగ్ నిలిపివేత
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- వంశీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- చరిత్ర సృష్టించిన బాబర్ అజామ్.. అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రికార్డు
Most Read News
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- కోహ్లీని కలిసినప్పుడల్లా... ఏదో ఒకటి నేర్చుకుంటున్నా : బాబర్ ఆజం
- CSK vs RR: రాయల్స్పై చెన్నై ఘన విజయం.. సినిమా క్లైమాక్స్లా ప్లే ఆఫ్స్ రేసు
- గంగాదేవి.. నది రూపంలో భూమికి ఎందుకు వచ్చిందో తెలుసా...