జెరూసలేం: కరోనా ఎఫెక్టుతో రెండు నెలల పాటు మూసివేత తర్వాత జెరూసలేం చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ సందర్శకుల కోసం ఆదివారం తిరిగి తెరుచుకుంది. చర్చి అధికారులు ఒకేసారి 50 మందికి ప్రవేశాన్ని పరిమితం చేశారు. కావెర్నస్ సైట్లోకి ప్రవేశించే వారు డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, చర్చి రాళ్ళు, చిహ్నాలు, ఇతర మతపరమైన వస్తువులను తాకకుండా ఉండాలని కండిషన్లు పెట్టారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోనికి అనుమతించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈస్టర్ సెలవుదినానికి ముందు రోజు మార్చి 25 న జెరూసలేం చర్చి మూసివేశారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్లో 16,700 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, వైరస్ బారిన పడి 279 మంది చనిపోయారు. 14,085 మంది రికవరీ అయ్యారు.
తెరుచుకున్న జెరూసలేం చర్చి
- విదేశం
- May 24, 2020
లేటెస్ట్
- ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం
- Yashwant Reddy, Shobha Shetty Engagement: ఘనంగా జరిగిన శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల నిశ్చితార్థం
- పోతురాజు దినేష్ ఇక లేరు
- Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు