కరీంనగర్

ఆగని రైతుల ఆందోళనలు.. అమ్మిన వడ్లను తిప్పి పంపారని పెద్దపల్లి జిల్లాలో నిరసన  

ఆగని రైతుల ఆందోళనలు అమ్మిన వడ్లను తిప్పి పంపారని పెద్దపల్లి జిల్లాలో నిరసన   వడ్లు కొనడం లేదని జగిత్యాల జిల్లాలో రాస్తారోకో సుల్తానాబాద

Read More

ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులే

ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులే రోజూ బాధలు పడ్తున్నం  ఫ్యాక్టరీతో ఏర్పడే సమస్యలను ఏకరువు పెట్టిన పర్లపల్లివాసులు గ్రామాన్ని విజిట్​చేసిన మూడు గ్ర

Read More

రోడ్ల కోసం.. కాంగ్రెస్ నేతల బిక్షాటన

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో కాంగ్రెస్ నేతలు బిక్షాటన చేశారు. రుద్రంగి గ్రామంలో రోడ్డు అభివృద్ధి పనులను ప్రభుత్వం, ఎమ్మెల్యే చెన్న

Read More

తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే కరెంట్ షాక్తో వరుడు మృతి

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  రేపు  (మే12) పెళ్లి పీఠలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబ

Read More

రాజ్యాంగ పరిరక్షణకు పాటు పడదాం

బెల్లంపల్లిలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి బెల్లంపల్లి, వెలుగు:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి దేశ రాజ్యాంగాన్ని రక్

Read More

కల్లంలో మొలకెత్తిన 20 క్వింటాళ్ల వడ్లు.. బెంగతో కౌలు రైతు మృతి

వీణవంక, వెలుగు : వీణవంక మండలం చల్లూరులో తన వడ్లు వర్షానికి తడిసి మొలకలొచ్చాయని తీవ్ర మనోవేదనకు గురైన ఓ కౌలు రైతు మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల క

Read More

గుడాటిపల్లె నేలమట్టం.. నిర్వాసితుల ఇండ్లను  కూలగొట్టిన ఆఫీసర్లు

హుస్నాబాద్​, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామం గుడాటిపల్లిని ఆఫీసర్లు  నేలమట్టం చేశారు.  బుధవారం సాయంత్రం  సుమారు 5‌&zwnj

Read More

ఒక్కో ఎకరానికి 20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వివేక్ వెంకటస్వామి

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని  బీజేపీ జాతీయ కార్యవర్గ  సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ప్రతి రైతుకు ఒక్కో

Read More

భారీ అవినీతికి సూత్రధారి సోమేష్ కుమార్.. అందుకే ఆయనకు సలహదారు పదవి

రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతికి సూత్రధారి మాజీ  సీఎస్  సోమేష్ కుమార్ అని..అందుకే అతన్ని సీఎం కేసీఆర్ తన సలహాదారునిగా పెట్టుకున్నారని బీజేపీ

Read More

జగిత్యాల పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత

జగిత్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎస్సై అనిల్ దాడి చేశాడని స్టేషన్ ముందు నిరసనకు

Read More

కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత .. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. మందుగా బేతాళ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అంజన్నను దర్శించుకొ

Read More

ఇంటర్‌‌‌‌లో గర్ల్స్​ టాప్

వెలుగు, నెట్​వర్క్: మంగళవారం ప్రకటించిన ఇంటర్​ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లోనూ ప్రభుత

Read More

రైతుబంధు పేరుతో నానమ్మ భూమి కాజేసిన మనవడు

రైతు బంధు పేరుతో నానమ్మ భూమినే కాజేశాడో మనువడు. మాయమాటలు చెప్పి వృద్ధురాలిని మోసం చేసి  ఎకరం భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఘ

Read More