కరీంనగర్

సిరిసిల్ల బట్టల వ్యాపారులపై ఈడీ దాడులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో  కేంద్ర చేనేత జౌళిశాఖ ఎన్​ఫోర్స్ మెంట్ (ఈడీ)  ఆఫీసర్లు బుధవారం దాడులు నిర్వహించారు. టౌన్ సీఐ అనిల్ కు

Read More

భర్తకు రెండో పెళ్లి చేస్తున్నారని..అత్తింటి ముందు బైఠాయింపు

కోనరావుపేట, వెలుగు: అత్తింటి వారు వేధిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో  భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించి

Read More

కరీంనగర్ జిల్లాలో  పంట నష్టం 50 వేల ఎకరాలపైనే

చేతికొచ్చిన పంట నీటిపాలు కరీంనగర్ జిల్లాలో  పంట నష్టం 50 వేల ఎకరాలపైనే పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్న  రైతులు కొనుగోలు కేంద్రాల్

Read More

ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వాలె

సిరిసిల్ల, వెలుగు: అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధ వారం బీఆర్ఎస్​

Read More

ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం పనుల కోసం వచ్చిన  జేసీబీలను అడ్డుకున్న గ్రామస్తులు   జగిత్యా

Read More

నీటి కోసం కుక్క తిప్పలు.. తల ఇరుక్కుపోయి తంటాలు

దాహం తీర్చుకోవడానికి ఓ కుక్క నానాతంటాలు పడింది. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ వాటర్ కాన్ లో  నీళ్లు కనబడడంతో.. దాహం తీర్చుకుందామని అందులో తలపెట్టి

Read More

తడిసిన ధాన్యం కొనాల్సిందే.. లేదంటే... రైతుల హెచ్చరిక

అకాల వర్షాలు  రైతులను నట్టేట ముంచాయి. వడగండ్ల వాన చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తడిసిపోవడంతో రైతు

Read More

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం :మంత్రి హరీష్ రావు

భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అయింది. ఈదురు గాలులు, కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ

Read More

రైతులు ఏడుస్తుంటే ప్లీనరీలు పెట్టి సంబరాలా?

కరీంనగర్, వెలుగు: వడగండ్ల వానలతో నష్టపోయిన ఏ రైతును పలకరించినా బోరున ఏడుస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లీడర్లు ప్లీనరీల పేరుతో సంబరాలు చేస

Read More

సిరిసిల్లను వేల కోట్లతో అభివృద్ధి చేశా: మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల ను వేల కోట్లతో అభివృద్ధి చేశానని, నేతన్నల కోసం ప్రత్యేక పథకాలు పెట్టి  వారి బతుకును మార్చానని ఐటీ,పురపాలక మంత్

Read More

ధాన్యం కొనుగోలు సెంటర్లలో కొనుగోళ్లు స్టార్ట్​ కాలేదు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లకు చేరి పది రోజులు దాటినా  ఇప్పటి వరకు ఒక్క సెంటర్​ లో కూడా కొనుగోళ్లు స్టార్ట్​ కాలేదు. 300

Read More

ప్రేమించి పెళ్లి చేసుకుని.. చెల్లె వరుస అని తెలిసి ఆత్మహత్య

వెల్గటూర్,  వెలుగు :  జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్​రావుపేట గ్రామానికి చెందిన బోగే ప్రసాద్ (23) అనే యువకుడు సోమవారం రాత్రి ఉరేసుకుని

Read More

‘జగిత్యాల మ్యాంగో’ మార్కెటింగ్​ మరిచిన తెలంగాణ సర్కార్​

పెండింగ్​లో జియోగ్రాఫికల్​ ఇండికేషన్​ఏటా తగ్గుతున్న సాగు.. అకాల వర్షాలతో  రాలిన మామిడి కాయలు ఆందోళనలో రైతులు జగిత్యాల, వెలుగు : జగిత్యా

Read More