కరీంనగర్
ముగ్గురు పిల్లలతో కలిసి.. తల్లి ఆత్మహత్య
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్ 30న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్
Read Moreభార్యాభర్తల మధ్య గొడవ.. అడ్డువెళ్లిన అత్తపై అల్లుడు దాడి
జగిత్యాల టౌన్,వెలుగు: భార్యాభర్తల గొడవలో అడ్డువెళ్లిన అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్ర
Read Moreగ్రూప్–4 అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి : కలెక్టర్ గరిమా అగర్వాల్
గ్రూప్–4 అభ్యర్థులు సకాలంలో సెంటర్ కు చేరుకోవాలి ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ కరీంనగర్ టౌన్, వెలుగు: జులై 1న జరిగే గ్రూప్&nd
Read Moreధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదంపై జూన్ 30న హైకోర్టులో విచారణ
ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదంపై శుక్రవారం (జూన్ 30న) హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటింగ్ లో అవకతవకలు చేసి, గెలిచారని కొంతకాల
Read Moreదశాబ్దాలుగా సాగులో ఉన్నాం.. పట్టాలివ్వండి
మెట్ పల్లి, వెలుగు: ముప్పై ఏండ్లుగా పోడు భూముల్లో ఎవుసం చేసుకుని బతుకుతున్నామని, తమకు పోడు భూముల పట్టాలు ఇప్పించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం
Read Moreఎమ్మెల్యే దాసరి ఆధీనంలోని ..ఆలయ భూములు స్వాధీనం చేసుకోవాలి : ప్రదీప్ రావు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధీనంలో ఉన్న రంగనాయక స్వామి ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి ఆలయానికి
Read Moreరామగుండం రేసులో కార్మిక నేతలు..
కాంగ్రెస్ టికెట్ కోసం లీడర్ల మధ్య తీవ్ర పోటీ
Read Moreఅవయవ దానంతో పునర్జన్మ ఎత్తాడు
బ్రెయిన్డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. కరీంనగర్ జిల్లా ఆర్నాకొండ గ్రామానికి చెందిన ఆవుల రవి కన్నుమూశాడని పుట్టెడు దు
Read Moreఎస్సారెస్పీ ల్యాండ్ కోసం ఇరు వర్గాల మధ్య గొడవ.. మహిళలకు గాయాలు
జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ ల్యాండ్ కోసం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. మెట్ పల్లి మండలం రామారావుపల్లికి
Read Moreటీసీల పేరుతో ‘సర్కార్’ టీచర్ల చేతివాటం
ఒక్కో టీసీకి రూ.200- నుంచి వెయ్యికి పైగా వసూళ్లు పట్టించుకోని ఆఫీసర్లు జగిత్యాల, వెలుగు : సర్కార్ స్కూళ్లలో అన్నీ ఉచితం అని ప్రభుత్వం చెబుతు
Read Moreపోడు భూముల.. పట్టాల కోసం పోరుబాట
మెట్పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ను ముట్టడించిన గిరిజనులు అర్హత ఉన్నా తమను పక్కన పెట్టారని ఆవేదన మెట్ పల్లి, వెలుగు దశాబ్దాలుగా తాము సాగుచేసుక
Read More20 రోజుల్లో రూ. 1.54 కోట్లు
వేములవాడకు భారీగా ఇన్ కం వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కించారు. 20 రోజుల హుండీలన
Read Moreమన ఊరు–మన బడి... పనులు ఎక్కడివక్కడే
ఫండ్స్రాక పూర్తికాని పనులు ఉమ్మడి జిల్లాలో 850 స్కూళ్లకు 103 స్కూళ్లలోనే పూర్తి చేసినవాటికి బిల్లులు రాక మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్ల
Read More












