కరీంనగర్
వేములవాడ రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు
రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ స్వామి దేవస్తానానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి -రాష్ట్ర
Read Moreజూనియర్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు
పగిలిన డోర్లు.. పగుళ్లిచ్చిన తరగతి గదులు ఒకటి, రెంటికి సులభ్ కాంప్లెక్స్లే దిక్కు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య పట్టించుకోని పాలకులు, అధికార
Read Moreనీరందక రైతన్నలకు ఇక్కట్లు
సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ప్రారంభం కాని పనులు జగిత్యాలలో ఐదు లిఫ్ట్ల ఏర్పాటుకు నివేదిక వరద కాల్వ ఉన్నా ఎండిపోతున్న చెరువులు జగిత్
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్న మహిళలు
కరీంనగర్ జిల్లా చింతకుంట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కొందరు మహిళలు ఆక్రమించుకున్నారు. దాదాపు 30మంది మహిళలు ఇప్పటికే పూర్తైన&nb
Read Moreఆగమ శాస్త్రం ప్రకారం కొండగట్టు నిర్మాణం జరిగేలా చూస్తాం : ఆనంద్ సాయి
యాదాద్రి తరహాలో కొండగట్టు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందని, ప
Read Moreప్రగతి భవన్ లో వందపడకలు.. పేదలకు ఇండ్లేవి? : బండి సంజయ్
లిక్కర్ స్కామ్ చేసిన కవిత నీతులు చెప్పుడేంది? జగిత్యాల కార్నర్ మీటింగ్ లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జగిత్యాల: ప్రధాని
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుత కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపింది. తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామ శివారులోని ఓ షెడ్డులో కట్టేసిన లేగ దూడ పై చిరుత దాడి
Read Moreఏఎంపీ చైర్మన్ గిరీకి పోటాపోటీ
రాజన్న సిరిసిల, వెలుగు: జిల్లాలో 13 మండలాలు, 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో వేములవాడ, రుద్రంగి, ఇల్లంతకుంట, బోయిన్ పల్లి ఏఎంసీలు కొలువు దీరగ
Read Moreకేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్కు షాక్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బలమైన పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్నేత, సెస్ మాజీ
Read Moreరెండో రోజు కొనసాగుతోన్న గ్రామస్తుల నిరాహార దీక్ష
కరీంనగర్ : గంగాధర మండలం మంగపేట ఎల్లమ్మ చెరువు దగ్గర రెండో రోజుగ్రామస్తుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. నారాయణ పూర్ రిజర్వాయర్ లో అంతర్భాగమైన
Read Moreమళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే మిగిలేవి కన్నీళ్లే: జీవితా రాజశేఖర్
బీఆర్ఎస్ ను గెలిపిస్తే కన్నీరు మిగిలిందే తప్ప పనులు మాత్రం జరగలేదని బీజేపీ నేత జీవిత రాజశేఖర్ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని నిర్వహించిన కార్నర
Read Moreతిమ్మాపూర్లో ప్లాట్లుగా మారుతున్న పచ్చని పొలాలు
సుడా, జీపీ పర్మిషన్ లేకుండా విక్రయం పట్టించుకోని రెవెన్యూ అధికారులు తిమ్మాపూర్, వెలుగు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు రియల్టర్లు వెంచ
Read Moreవివాహానికి వెళ్తుండగా బస్సు, ట్రాక్టర్ ఢీ
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్యాల మండలం తక్కల్లపళ్లి గ్రామం మ్యాడంపల్లి టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఢీ
Read More












