కరీంనగర్
గల్ఫ్ ఏజెంట్ మోసం.. ఒమన్లో చిక్కుకుపోయిన 70 మంది కార్మికులు
వలస కార్మికులను ఆసరాగా చేసుకుని కొందరు గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పని ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి నకిలీ
Read Moreస్థానికులు, చిరువ్యాపారుల సమస్యలను తెలుసుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంలో మార్పిడి, పాలనలో మార్పిడి లక్ష్యంగా తన యాత్ర ఫర్ చేంజ్ సాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యా
Read Moreపెంచిన సిలిండర్ ధరను ప్రభుత్వమే భరించాలె : జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. హాథ్ సే హాథ్ జోడో అభియ
Read Moreనాసిరకం పైపులేసి నట్టేట ముంచిన్రు
ఎనిమిదేండ్లలో దాదాపు వందసార్లు పగుళ్లు ఎమ్మెస్ పైపులకు బదులు జీఆర్పీ పైపులు వేయడంతోనే.. నాడు రూ.4 కోట్లకు కక్కుర్తి..నేడు రూ.144 కోట్ల
Read More‘నారాయణపూర్’ కింద యాసంగి కష్టమే
నారాయణపూర్ రిజర్వాయర్ కు అందని ఎల్లంపల్లి నీళ్లు నందిమేడారం పంప్ హౌస్ లోకి నీరు చేరి దెబ్బతిన్న మోటార్లు రిపేర్కు టైం పట్టే అవకాశం 10 వేల ఎక
Read Moreసింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు
కార్మిక సంఘాలకు కేంద్ర కార్మికశాఖ నుంచి పిలుపు కోల్బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్త
Read Moreఆదానీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకే ధరల పెంపు: మంత్రి గంగుల
భారతదేశానికి మోడీ ప్రధాని కావడం ప్రజల దురదృష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరలను
Read Moreకొండగట్టు దొంగలను పట్టించిన పోలీసు జాగిలం
ఆప్యాయంగా కరచాలనం చేసిన ఎస్పీ జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గత నెల 23న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Read Moreస్వరాష్ట్రంలోనూ ప్రాజెక్టు నిర్మాణాల్లోనూ నిర్లక్ష్యం : రేవంత్ రెడ్డి
స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను స్వ
Read Moreకేసీఆర్ ఫార్మ్ హౌస్లోనే శేషజీవితం గడపాలి
కొత్తకొండ వీరభద్రస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రేవంత్ ప్రత్యేక
Read Moreఇవాళ హుస్నాబాద్లో రేవంత్ పాదయాత్ర
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేడు హుస్నాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. . ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర
Read Moreమంత్రి కేటీఆర్ ఇలాకాలో రైతుల పోరాటం
రాజన్న సిరిసిల్ల,వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం
Read Moreబీజేపీ ఆదాయం రూ.1,917 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.3,289 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీసీ) వెల్లడించింది.
Read More












