కరీంనగర్
పంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా
పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠ
Read Moreబావిలో పడ్డ అవ్వ..కాపాడిన ఫైర్ సిబ్బంది
ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 80 ఏళ్ల వృద్ధురాలను అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో చోటుచేసుకుంది
Read Moreకరీంనగర్ జిల్లాలో 22 ఎకరాలకు అక్రమంగా పాస్ బుక్కులు
కరీంనగర్, వెలుగు: అది తారు రోడ్డు పక్కన ప్రభుత్వ భూమి.. హైవేకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎకరం విలువ రూ.2.5 కోట్ల పైమాటే. రూ.50 కోట్ల విలువైన భూమ
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రజావాణికి మహిళలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకు కేటాయించాలంటూ 40 మంది నిరుపేద మహిళలు ప్రజావాణి కార్యక్రమా
Read Moreపశువుల ఆస్పత్రులపై దృష్టి పెట్టని సర్కార్
రాసిస్తే బయట కొనుక్కోవలసిందే.. జిల్లాలో 39 ఆస్పత్రులకు 24 మంది డాక్టర్లే 49 అటెండ
Read Moreమౌనంగా ఉంటే..బొట్టు పెట్టుకున్నా కొడ్తరేమో: బండి సంజయ్
హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు.హిందూ ధర్మం కోసం మాట్లాడడం మతతత్వమైతే.. బరాబర్ మాట్లాడుతానని అ
Read Moreకేసీఆర్ నిన్ను వదలం..శివుడు, మోడీ చూస్కుంటరు: బండి సంజయ్
సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వేములవాడలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని కేసీఆర్ ను
Read Moreవేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పిం
Read Moreఅదుపు తప్పిన బైక్.. పెట్రోల్ లీకై అంటుకున్న మంటలు
జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ బైకు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. బైక్ అదుపు తప్పి
Read Moreవేములవాడకు లక్షల్లో తరలివస్తున్న భక్తులు
సాయంత్రం 6 గంటలకు మహా లింగార్చన అర్ధరాత్రి 11.30 తర్వాత లింగోద్భవ ఘట్టానికి ఏర్పాట్లు వేములవాడ, వెలుగ
Read Moreసాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
గద్వాల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రాస్తారోకోలు పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు
Read Moreవేములవాడ ఆలయ అభివృద్దికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు : ఇంద్రకరణ్ రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్దికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చే
Read Moreజగిత్యాల- కరీంనగర్ హైవేపై రైతుల ధర్నా
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై కోడిమ్యాల మండల రైతులు ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ
Read More












