కరీంనగర్

కేసీఆర్ ది పేదల వ్యతిరేక ప్రభుత్వం: ఆకునూరి మురళి

కరీంనగర్ జిల్లాలో నిర్మించిన 1600 డబుల్ బెడ్ రూంలు మూడు సంవత్సరాలు దాటినా పేదలకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. 

Read More

నార్మల్ డెలివరీలు పెంచాలె : కలెక్టర్ యాస్మిన్ భాష

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష డాక్టర్లకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శ

Read More

వృత్తివిద్యా కోర్సుకు సార్లు లేరు

సిరిసిల్లలో 13 కేజీబీవీలు 7 విద్యాలయాల్లో లేని ఇన్​స్ట్రక్టర్లు మెటీరియల్ లేక థియరీ క్లాసులు చెబుతున్న టీచర్లు శిక్షణకు దూరమవుతున్న స్టూడెంట్లు

Read More

కొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు

కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. &nbs

Read More

ఎమ్మెల్యే భాస్కర్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలె : ప్రవీణ్ కుమార్

మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును వెంటనే  భర్తరఫ్ చేయాలని  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశా

Read More

బహుజనులపై దాడులు చేస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గడీల పాలన సాగిస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనులకు తాము అండగా

Read More

గుంటిమడుగు రిజర్వాయర్​, పోతారం లిఫ్టులకు నిధులు కేటాయించలేదు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గుంటిమడుగు రిజర్వాయర్​, మంథని మండలంలోని పోతారం లిఫ్టులకు ఈ బడ్జెట్లోనూ ప్రభుత్వ

Read More

జగిత్యాల జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం

జగిత్యాల జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం కలకలం రేపుతోంది. మల్యాలకు చెందిన అలేఖ్య అనే మహిళ తన నాలుగేళ్ల కూతురితో అదృశ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున

Read More

ఏసీడీ చార్జీలపై ఎన్పీడీసీఎల్ చైర్మన్ను నిలదీసిన ప్రజలు

కరీంనగర్ టౌన్, వెలుగు: అడిషనల్​ కన్జంప్షన్​డిపాజిట్( ఏసీడీ) చార్జీలు ఎందుకేస్తున్నారని వినియోగదారులు ఎన్పీడీసీఎల్ చైర్మన్ శ్రీరంగారావును నిలదీశారు. కర

Read More

షర్మిలకు బీఆర్ఎస్ కౌంటర్

సీఎం కేసీఆర్కు షూను బహుకరిస్తానన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస

Read More

పత్తి తూకంలో మోసాలు.. రైతులు ఆందోళన

కరీంంనగర్ : రామడుగు మండల కేంద్రంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో పత్తి తూకంలో మోసాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వెలిచాల గ్రామానికి చెందిన

Read More

అనాథలకు ఇచ్చిన హామీలు ఏమాయే కేసీఆర్: మందకృష్ణ మాదిగ 

రాజన్న సిరిసిల్ల జిల్లా : అనాథల సంక్షేమంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  ఇచ్చిన హామీలు ఏమయాయ్యని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప

Read More

ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే ఊరుకోం : ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి

ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి హెచ్చరించారు. శ్రీరాంసాగర్​ బ్యాక్​ వాటర్​ తెలంగాణ హక్కు అని పేర్

Read More