కరీంంనగర్ : రామడుగు మండల కేంద్రంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో పత్తి తూకంలో మోసాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వెలిచాల గ్రామానికి చెందిన కమలాకర్ అనే రైతు తీసుకొచ్చిన 14.4 క్వింటాళ్ల పత్తిలో 30 కిలోల దాకా తక్కువగా తూకం చూపించినట్లు గుర్తించారు. కావేరి జిన్నింగ్ మిల్లు వే బ్రిడ్జిపై 14.04 క్వింటాళ్లుగా చూపించిన రీడింగ్. మరో మిల్లులో 14.4 క్వింటాళ్లుగా నమోదైంది. రెండింటి మధ్య తేడా గమనించి నిర్వాహకులను రైతులు నిలదీశారు. ప్రతిరోజూ మిల్లుకు వచ్చే వందలాది క్వింటాళ్ల పత్తి క్రయ, విక్రయాల్లో ఇదే తరహాలో మోసాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
పత్తి తూకంలో మోసాలు.. రైతులు ఆందోళన
- కరీంనగర్
- February 6, 2023
లేటెస్ట్
- అవమానమే కానిస్టేబుల్ ను సివిల్స్ ర్యాంకర్ చేసింది...
- కేజ్రీవాల్ డైట్ పై వివాదం... తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
- Ukraine-Russia War: రష్యన్ బాంబర్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- Salaar Prabhas Bike: సలార్ ప్రభాస్ వాడిన బైక్ కావాలా..అయితే ఇలా గెలుచుకోండి
- వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్... కీలక హామీ ఇదే..
- ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత
- కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ