కరీంనగర్
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 22 బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ముగ్గురు బీజేపీ కౌన్సిల
Read Moreహుజురాబాద్ కేటీఆర్ పర్యటనపై బల్మూరు వెంకట్ ఆగ్రహం
కమలాపూర్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత రిబ్బన్ కట్చేసి పోయిండని ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అన్నారు. స్థానిక సమస్యలతో పాటు అభివృద్ధి
Read Moreఎన్నికలకు 8 నెలల ముందే టికెట్పై కౌశిక్కు గ్రీన్ సిగ్నల్
నెల క్రితమే గెల్లుకు నామినేటెడ్ పోస్టు హామీ ఈటలకు గట్టి పోటీదారుగా భావించే ‘పాడి’కి టికెట్ బహిరంగ సభలో హుజూరాబాద్ కు రూ.50 కో
Read Moreఅంబులెన్స్లో గంజాయి.. నలుగురు అరెస్ట్
జగిత్యాల: అంబులెన్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను జగిత్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి రాజస్థాన్ కు ఓ ప్రైవేట్ అంబుల
Read Moreవిద్యుత్ బిల్లులపై కరీంనగర్ నుంచి పోరాటం చేస్తం: జీవన్ రెడ్డి
ప్రజలు ఏసీబీ బిల్లులపై ఆందోళన చెందవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఏసీడీ ఛార్జీల గురించి తాను జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుత
Read Moreగవర్నర్ ఢిల్లీ డైరెక్షన్ లో నడిస్తే ఊరుకోం: పాడి కౌశిక్ రెడ్డి
గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సమర్థించుకున్నారు. తన మాటల్లో తప్పేం లేదని..అది తెలంగాణ యాస అని అన్నారు.
Read Moreకేసీఆర్ మానస పుత్రిక మన ఊరు మన బడి కార్యక్రమం : కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస
Read Moreసిరిసిల్ల జిల్లాలో హీటెక్కుతున్న పాలిటిక్స్
జిల్లా కేంద్రంలో గెలుపుపై భరోసాతో కేటీఆర్ వేములవాడలో బీఆర్ఎస్నుంచి చెన్నమనేని లేకపోతే చెల్మెడ రెండు సెగ్మెంట్లపై బీజేపీ ఫోకస్ సానుభూ
Read Moreప్రజలెవరూ అదనపు చార్జీలు చెల్లించొద్దు : ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
జగిత్యాల, వెలుగు : కేవలం ఉత్తర తెలంగాణ ప్రజలకే ఏసీడీ చార్జీల భారం ఎందుకు మోపుతున్నారో సీఎం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. వి
Read Moreకరెంటు కోతలకు నిరసనగా రైతులు ధర్నా
మూడు గంటలు రాస్తారోకో చేసిన రైతులు ఏడీఈ హామీతో ధర్నా విరమణ కోరుట్ల రూరల్, వెలుగు: కరెంటు కోతలకు నిరసనగా కోరుట్ల మండలం ధర్మారం గ్ర
Read Moreహుజురాబాద్ ప్రజలు మళ్లీ ఆ తప్పు చేయొద్దు : కేటీఆర్
జమ్మికుంట సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే హుజురాబాద్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకం కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 నెలల కి
Read Moreపెంచి పెద్ద చేసిన పార్టీపైనే పిచ్చికుక్కల్లా ఒర్రుతున్నరు: ఎర్రబెల్లి దయాకర్
ఈటల రాజేందర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేశారు. అవ్వా, అయ్యా సచ్చిపోతా అంటే ఈటలను ఇక్కడి ప్రజలు గెలిపించారని అన్నారు. జమ్మికుంటలో నిర్వ
Read Moreబీజేపీ టీ షర్ట్తో వచ్చిండని పొట్టుపొట్టు కొట్టిన్రు
కరీంనగర్: జమ్మికుంట బీఆర్ఎస్ సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ సభకు వచ్చిన ఓ యువకున్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. సదరు యువకుడు బీజేపీ ప
Read More












