పెట్రో ధరల పెంపు.. మోడీ పాత ట్వీట్లను షేర్ చేసిన కేటీఆర్

పెట్రో ధరల పెంపు.. మోడీ పాత ట్వీట్లను షేర్ చేసిన కేటీఆర్

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై... ప్రధాని మోడీ పాత ట్వీట్లను షేర్ చేశారు మంత్రి కేటీఆర్. పెట్రో ధరల పెంపు విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన మోడీ.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు కేంద్ర సహకారం ఎంత ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పండని అడిగారు. తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి సహకారం లేకపోవడం.. ప్రధానమంత్రి స్థాయికి తగునా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.