లేకుండా తిరిగితే ఆర్టీఏకి లెటర్
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్
హైదరాబాద్ , వెలుగు: లెర్నింగ్ లెసెన్స్ తో ఫోర్ వీలర్ డ్రైవ్ చేసే వాళ్లు వెహికల్ కి ముందు, వెనుక ‘ఎల్’ బోర్డును మస్ట్ గా వాడాలని సైబరాబాద్
ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పక్క సీటులో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలని సూచించారు. రూల్స్ బ్రేక్ చేసే వారిని గుర్తించి కేసు ఫైల్ చేస్తామని పేర్కొన్నారు. ఎల్ఎల్ ఆర్ ను సస్పెండ్ చేయాలని ఆర్టీఏ అధికారులకు లెటర్ రాస్తామని గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.