లేటెస్ట్
దేశం దాటిన మిల్లర్ల దందా..రూ. 515 కోట్ల విలువైన బియ్యం గాయబ్
కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్ బీఆర్ఎస్ హయాంలో లీడర్లు, మిల్లర్ల బరితెగింపు సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగుచూసిన బా
Read Moreబంగ్లాలో హిందువులపై ఆగని దాడులు.. షేక్ హసీనాను అప్పగించాలని భారత్కు లేఖ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ కు లేఖ రాసింది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం. షేక్ హసీనాను విచారణలో భాగంగా తమకు అప్పగించాలని లేఖల
Read Moreఉద్యోగానికి వెళ్లి వచ్చే సరికి.. పట్టపగలే18 తులాల బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో పట్టపగలే 18.5 తులాల బంగారం చోరీ జరగడం కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే ద
Read Moreవికారాబాద్ జిల్లాలో ఐదు లక్షల రూపాయలతో పట్టుబడ్డ అధికారులు
ఏసీబీ అధికారుల వరుస దాడులలో అవినీతి తిమింగళాలు బయటపడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్ట
Read Moreమిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
హైదరాబాద్ : పంచాయతీరాజ్ గ్రామీణాభివృ ద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభ
Read Moreసంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రేపు ( డిసెంబర్ 24,
Read Moreపాప్ కార్న్పై 18 శాతం GST.. మీమ్సే మీమ్స్.. నవ్వకుండా ఉండలేరు
పాప్ కార్న్ పై జీఎస్టీ నిర్ణయం ఒకవైపు వినియోగదారుల ఆగ్రహానికి కారణమైతే.. మరోవైపు హాస్యాస్పదం అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ‘పాప్ కార్న్ మీ
Read MoreAP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
ఏపీలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండురోజుల భోజనం ఖర్చుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భోజనాలు సరఫరా చేసే కాంట్రాక
Read Moreప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత
ప్రముఖ డైరెక్టర్, రచయిత శ్యామ్ బెనగల్ (90) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 23న ముంబైలోని ఓ ఆస్పత్రిల
Read Moreమైనర్ బాలుడిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు
మైనర్ బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ 2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది జగిత్యాల ఫాస్
Read Moreనిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
హైదరాబాద్: కుటుంబ కలహాలు పెనుభూతమయ్యాయి. దీంతో విచక్షణ కోల్పోయిన భార్య నిద్రిస్తున్న టైంలో భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ
Read Moreడిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ భేటీ
డిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని నిరుపే
Read More












