లేటెస్ట్
పొగమంచులో బైక్ను ఢీకొట్టిన బస్సు..యువకుడు మృతి
చేవెళ్ల, వెలుగు : మండలంలోని ఎన్కేపల్లిలో శ్రీ సత్య సాయి గ్రామర్ హై స్కూల్ బస్సు ఉదయం పిల్లలను తీసుకొని వెళ్తున్న క్రమంలో పొంగమంచులో
Read Moreపొలం బాట గొడవలో వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి యావజ్జీవ శిక్ష.. జగిత్యాల జిల్లా అడిషనల్ జడ్జి తీర్పు
మెట్ పల్లి, వెలుగు : పొలం బాట గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా, మరొకరికి ఐదేండ్ల కారాగార శిక్ష, రూ. 5
Read Moreడ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారని పారిపోతూ ఎంతపని చేశారయ్యా..!
బైక్తో మరో బైక్ ను ఢీ కొట్టి.. ముగ్గురికి గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన ఎల్లారెడ్డిపేట, వెలుగు: పోలీసులు డ్రంక్ అండ్ డ్రై
Read Moreకుంట్లూరు పెద్దచెరువులో హైడ్రా సర్వే
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : అబ్దుల్లాపూర్ మెట్మండలం కుంట్లూరు పెద్ద చెరువును ఆక్రమించి స్థానిక ప్రజాప్రతినిధి చామ విజయశేఖర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్
Read Moreవ్యాన్ను ఢీకొట్టిన లారీ..ఏడుగురు మృతి.. యూపీలోని హాథ్రస్ జిల్లాలో ఘటన
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మధుర–బరే
Read Moreవచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వాడాలి.. మహారాష్ట్రలో మరో గ్రామం తీర్మానం
పుణె: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల కొలెవాడి గ్రామసభ.. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని తీర్మానించింది. దీంతో మహారా
Read Moreస్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నా లేనట్టే!
అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు 2021లో ఏర్పాటు ఇన్చార్జీలుగా జోనల్కమిషనర్లు
Read Moreమణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు
గండిపేట, వెలుగు : మణికొండ మున్సిపల్ ఆఫీసులో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. డీఈఈ దివ్యజ్యోతి లంచాలు తీసుకుంటోందంటూ ఆమె భర్త ఫి
Read Moreమీడియాపై మోహన్బాబు రౌడీయిజం.. మైకులు గుంజుకొని దాడి
మోహన్బాబు ఇంటి పంచాది గరం గరం తండ్రికి మద్దతుగా దుబాయ్ నుంచి ఫామ్హౌస్కు చేరుకున్న విష్ణు అప్పటికే అక్కడికి భార్యతో క
Read Moreపెండ్లికి కొత్త బట్టలు కొనియ్యలేదని మహబూబాబాద్ జిల్లా యువతి తొందరపాటు నిర్ణయం
నర్సింహులపేట, వెలుగు: పెండ్లికి కొత్త బట్టలు కొనియ్యలేదని ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. నర్సిం
Read Moreపామాయిల్ సాగుకు సర్కారు సాయం
ఆయిల్ పామ్పై ప్రభుత్వాల దృష్టి దేశీయ సాగుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం సాగుపై అవగాహనకు ఆఫీసర్ల సందర్శన రాయితీపై మొక్కలు, నీటి పరిక
Read Moreవిగ్రహాల మీదున్న ధ్యాస విద్యార్థులపై లేదు: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి విగ్రహాల మీదున్న ధ్యాస విద్యార్థులపై లేదని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం
Read Moreమహిళ గొంతు కోసి పరార్.. వికారాబాద్ జిల్లా మన్నెగూడలో ఘటన
పరిగి, వెలుగు: సిటీలోని బండ్లగూడకు చెందిన ఓ మహిళపై వికారాబాద్ జిల్లా మన్నెగూడలో హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మహిళ గొంతు కోసి పరారయ్యా
Read More












