లేటెస్ట్
ఇవాళ ( నవంబర్ 30 ) పాలమూరులో రైతు పండుగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే చాన్స్ మహబూబ్నగర్, వెలుగు: పాలమూరు సమీపంలోని అమిస్తా
Read Moreఒప్పుకుంటారా..? తప్పుకుంటారా..? పాకిస్థాన్కు ఐసీసీ అల్టిమేటం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫి వేదిక, షెడ్యూల్ ఖరారు చేసేందుకు శుక్రవారం (నవంబర్ 29) ఐసీసీ నిర్వ
Read Moreనైజీరియాలో ఘోర పడవ ప్రమాదం: 8 మంది మృతి.. 100 మంది గల్లంతు
నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న పడవ నైజర్ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా నదిలో గల్ల
Read MoreMallikarjun Kharge: ఇంకా ఇలా ఎన్నాళ్లు ? సీడబ్ల్యూసీ సమావేశంలో కడిగిపారేసిన ఖర్గే..
ఢిల్లీ: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలపై
Read Moreరెంట్ అని తీసుకెళ్లి ఇలా చేస్తారా..? వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు
వైసీపీ నేతల ఆధీనంలో ఉన్న తెలంగాణకు చెందిన వ్యక్తి కార్లను తెలంగాణ స్టేట్ పోలీసులు విడిపించారు. తిరిగి కార్లను బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప
Read Moreవరంగల్ రిషితేశ్వరి కేసును కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు.. కన్నీటి పర్యంతమైన తల్లి
గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయందని ప్రత్యేక కోర్టు తెలిపింది. గుం
Read Moreదేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా శాలిబండ పీఎస్
హైదరాబాద్లోని శాలిబండ పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేసుల పరిష్కారం, ఇతర అంశాల ఆధారంగా దేశంలోని 8వ ఉత్తమ పోలీస్
Read Moreఅత్యంత నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రియారిటీ: సీఎం రేవంత్
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగ
Read MoreSMAT: శివాలెత్తిన ఇషాన్ కిషన్.. 94 పరుగుల లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేజ్ చేశారు
ఐపీఎల్ ముందు సన్ రైజర్స్ అభిమానులకు శుభవార్త. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లో
Read Moreవామ్మో హైదరాబాద్లో చాక్లెట్లు ఇలా తయారు చేస్తున్నారా..? తెలిస్తే తినరు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కల్తీ ఫుడ్ తయారీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం నగరంలోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు
Read Moreఫుడ్ పాయిజన్ ఘటనలను రాజకీయం చేస్తే ఊరుకోం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం వార్నింగ్
సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్కు గురై అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం
Read Moreస్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్
Read More












