లేటెస్ట్

ఢిల్లీలో బాంబు పేలుడు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ లో గల పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్ల బడి బాట

స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లల భోజనం పరిశీలన, కిచెన్లలో తనిఖీలు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోల ఆకస్మిక పర్యటనలు  అప్రమత్తమవు

Read More

బిర్యానీ వాలాలో బొద్దింక

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని బిర్యానీ వాలా హోటల్​లో గురువారం ఓ కస్టమర్​కు ఫుడ్​లో బొద్దింక వచ్చింది. ఆర్డర్ చేసి తింటున్న బిర్యానీలో బొద్దింక రావడంతో

Read More

రువాండాలో లష్కరే టెర్రరిస్టు అరెస్ట్​.. భారత్​కు అప్పగింత

న్యూఢిల్లీ: లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్టు సల్మాన్  రెహమాన్  ఖాన్ ను రువాండాలో పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడిని భారత్ కు అప్పగిం

Read More

అదానీ లంచాలపై పార్లమెంట్​లో చర్చ జరగాల్సిందే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  కేంద్రం కావాలనే తప్పించుకుంటున్నది: ఎంపీ వంశీకృష్ణ ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ పట్టించుకోకపోవడం ఏమిటి? ప్రజలకు వివరాలు తెల

Read More

రెండు నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ

215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా 400 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 190 టీ

Read More

కొండా సురేఖపై కేసు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 12న హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు

 హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు గురువారం విచారించింది. క్రిమినల్ చర్యలు తీ

Read More

నేడు అలుగునూరులో దీక్షా దివస్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లోని అలుగునూరులో శుక్రవారం నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 20వేల మందితో బహిరంగ సభ న

Read More

స్టాండింగ్ కమిటీ ముందుకు జీహెచ్ఎంసీ బడ్జెట్.. రూ.8,300 కోట్లతో ఫైనల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ 2025–26 బడ్జెట్ ను రూ.8300 కోట్లతో ఫైనల్ అయింది. ఈసారి బడ్జెట్​లోనూ  హౌసింగ్ కార్పొరేషన్​కు ప్రత్యేకంగా

Read More

మల్లన్న ఆలయంలో మరో వివాదం

ఐదేండ్ల కింద కొమురవెల్లిలో జరిగిన .. రూ. కోటి అవకతవకల ఫైళ్లు మాయం గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు పది రోజుల్లో స్పందించకుంటే

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో తేలిన వడ్ల లెక్క .. రూ.142 కోట్ల సీఎంఆర్​ బకాయిలు

మిల్లుల్లో వడ్ల నిల్వలను తనిఖీ చేస్తున్న సివిల్​ సప్లై, ఎఫ్​సీఐ ఆఫీసర్లు నాగర్​ కర్నూల్, వెలుగు: ఎట్టకేలకు ఎఫ్​సీఐ ఒత్తిడితో సీఎంఆర్​ బకాయిల ల

Read More

హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్

2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖం న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 ప

Read More

ప్రసవాల్లో సంగారెడ్డి ఆస్పత్రి రికార్డు .. ఈ ఏడాదిలో 7,221 కాన్పులు

గత నెలలో 836 అత్యధికం సంగారెడ్డి ఎంసీహెచ్ ఘనత సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రసవ

Read More