లేటెస్ట్

కీచక టీచర్​పై పోక్సో కేసు

షీటీమ్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు    రాజన్న సిరిసిల్ల,వెలుగు:  రెండు మూడు నెలల్లో రిటైర్ కావాల్సిన టీచర్ విద్య

Read More

గాంధీ దవాఖానలో నీటి గోస

ఇబ్బందులు పడ్డ పేషెంట్లు, సహాయకులు మోటర్​ కాలిపోవడంతో ఇక్కట్లు  పద్మారావునగర్, వెలుగు : గాంధీ దవాఖానలో సోమవారం తీవ్ర నీటి ఎద్దడి నెలకొం

Read More

పెరిగిన ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేసుకోవచ్చు : హైకోర్టు

ప్రైవేట్​ కాలేజీలకు హైకోర్టు అనుమతి  క్యాపిటేషన్‌‌ ఫీజు వసూలు చేయొద్దని ఆర్డర్స్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అధికారులకు నోటీసు

Read More

కిక్కిరిసిన రాజన్న టెంపుల్

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 50

Read More

హన్‌ నది తరహాలో మూసీ పునరుజ్జీవం

హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో చియోంగ్ గయే చేయన్​ ( హన్ ) నదికి అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించినట్లుగానే హైదరాబాద్​లోని మూసీ

Read More

మద్దతు ధర దక్కేలా చర్యలు : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం రూరల్, వెలుగు : పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా సీసీఐ, మార్కెటింగ్, రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్‌, మార్కెటింగ్‌ శా

Read More

నేనేమైనా టెర్రరిస్టునా..? సర్కార్ ను ప్రశ్నించిన  బీఆర్ఎస్ నేత : ఆర్‌‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, వెలుగు: ‘నేనేమైనా టెర్రరిస్టునా’ అని సర్కార్ ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులు తనను గృహ నిర్బంధంలో

Read More

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని .. హరీశ్​రావుపై ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి హరీశ్ ​రావుపై బేగంబజార్ పోలీస్ స్టేషన్​లో తెలంగాణ ఫిషరీస్ డెవలప్​మెంట్

Read More

సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగినయ్ : జూనియర్ కాలేజీల్లో83 వేల ప్రవేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే ఇటు జూనియర్ కాలేజీలు, అటు డిగ్రీ కాలేజీల్లో అడ్మ

Read More

గ్రూప్ - 1 ఎగ్జామ్ సెంటర్ వద్ద మొబైల్ టాయిలెట్ బస్సు బీభత్సం

బషీర్ బాగ్, వెలుగు : గ్రూప్ – 1 ఎగ్జామ్ సెంటర్ వద్ద మొబైల్ టాయిలెట్ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో నాంపల్లిలోని ఇందిరా ప

Read More

అన్ని దేశాలు గ్లోబల్​క్రైసిస్‌లో ఉన్నప్పుడు మనం భారత్ దశాబ్ది గురించి చర్చించాం : మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా, ఆర్థిక, నిరుద్యోగ, పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నవేళ  భారత్​ ఓ ఆశాకిరణంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నా

Read More

రూ. కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా!

ప్రభుత్వ బోర్డును తొలగించి, జేసీబీతో స్థలం చదును ఆర్జేఏ పోలీసులకు ఎంఆర్వో ఫిర్యాదు శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓఆర్ఆర్ ప

Read More

కేటీఆర్ ​ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

పంజాగుట్ట, వెలుగు: బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ఇంటి ఎదుట సోమవారం బంజారాహిల్స్​పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం గ్రూప్​–1 మెయిన్స్

Read More