లేటెస్ట్

ఏప్రిల్ చివరలో ఇంటర్ ఫలితాలు ముగిసిన పబ్లిక్ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు:  ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఇంటర్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఏప్రిల్

Read More

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

మృతుల్లో ఎస్​జెడ్​సీ మెంబర్ ​సుధీర్​ అలియాస్​ సుధాకర్​ ఘటనాస్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్​ తుపాకులు సీజ్ మిగిలినవారి కోసం 500 మందితో  

Read More

బెంగళూరు రోడ్లపై తెల్లటి ఫోమ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

బెంగళూరు: బెంగళూరులో రెండు రోజుల కింద కురిసిన వర్షానికి రోడ్లన్నీ తెల్లటి ఫోమ్​తో దర్శనం ఇస్తున్నాయి. దట్టమైన మంచు దుప్పటి కప్పేసినట్లు అనిపిస్తున్నది

Read More

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ

బషీర్​బాగ్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలో సీపీఐ రా

Read More

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై విష ప్రచారం ఆపాలి : కాసం వెంకటేశ్వర్లు 

 బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్,- కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీపై

Read More

పీఎం కిసాన్ అనర్హుల నుంచి 416 కోట్లు రికవరీ : లోక్ సభలో కేంద్ర మంత్రి చౌహాన్ వెల్లడి

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకంలో లబ్ది పొందిన అనర్హుల నుంచి తిరిగి డబ్బు వసూలు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​తెలిపారు. మంగళవారం

Read More

వరంగల్​లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రూ.1.58 లక్షల నగదు, 4 ఫోన్లు స్వాధీనం హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున

Read More

బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్ : ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: మనీ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌‌‌‌ డ్రగ్స్ కంటే ప్రమాదకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ అన్నారు. ఈ బ

Read More

ఇండియా–ఎజట్టులో సీనియర్లు!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌&

Read More

4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి.. ఇప్పటివరకు 54.74 లక్షల మంది రైతులకు లబ్ధి

మంగళవారం లక్ష మంది రైతులకు రూ.199 కోట్లు జమ  మరో రెండు రోజుల్లో 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం  77.78 లక్షల ఎకరాలకు నిధులు జమ  మొ

Read More

ఎంతకు తెగించార్రా.. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రేషన్ బియ్యం తక్కువ ధరకు కొని..

రెండు వేర్వేరు కేసులో 9 మందిపై కేసు నమోదు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడి మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రేషన్ బి

Read More

మందకృష్ణను సంతృప్తి పరచడానికే వర్గీకరణ బిల్లు

వర్గీకరణ బిల్లుల ప్రతులను చించేసి నిరసన తెలిపిన మాల సంఘాల నాయకులు ఖైరతాబాద్, వెలుగు: మందకృష్ణ మాదిగను సంతృప్తి పరచడానికే ఎస్సీ వర్గీకరణ బిల్లు

Read More