లేటెస్ట్

టన్నెల్​లో డెడ్​బాడీలు?..జీపీఆర్, థర్మల్​స్కానర్లతో గుర్తింపు

స్పాట్​వద్దకు చేరుకున్న డిప్యూటీ డీఎంహెచ్​వో​, ఫోరెన్సిక్ నిపుణులు మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస

Read More

దక్షిణాదిన డీలిమిటేషన్​ హీట్

జనాభా ప్రాతిపదికన లోక్‌‌‌‌సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక  తమకు అన్యాయం జరుగుతుందని ఆంద

Read More

కేంద్రంపై పోరాడుదాం

డీలిమిటేషన్​, హిందీ ఇంపోజిషన్​పై పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుతమ

Read More

నిర్మల్ జిల్లా లో వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే

నిర్మల్ జిల్లా లో పైలట్ ప్రాజెక్ట్ గా ఆరు గ్రామాల ఎంపిక.. కొత్త టెక్నాలజీ తో కొలతలు పక్కాగా భూ హద్దుల నిర్ధారణ భూ వివాదాలకు పరిష్కారం దిశగా అ

Read More

హైదరాబాద్ ORRపై జర్నీ చేస్తుంటారా.. ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఉండదేమో..!

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ కొత్త ఎగ్జిట్ను నిర్మిస్తోంది. నానక్ రాంగూడ ఓఆర్ఆర్ ఇం

Read More

ఎయిర్టెల్లో నెల రోజుల వ్యాలిడిటీతో ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..

టెలికాం దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఎయిర్టెల్ కస్టమర్లకు పలు మంత్లీ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. 30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్లో మూడు పాపులర్ రీఛార్జ

Read More

Champions Trophy 2025: అద్భుతం జరగాల్సిందే: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇవే లెక్కలు!

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తానం దాదాపుగా ముగిసింది. లాహోర్ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు

Read More

తెలంగాణలో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్

Read More

Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లాహోర్ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వర

Read More

కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. అప్లై చేసుకోండి.. డీటైల్స్ ఇవే..

ఢిల్లీ కేంద్రీయ విద్యాలయం (KVS)లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే కేవీఎస్ స్కూల్ లో  

Read More

కేరళలో వరసగా షాకింగ్స్ ఘటనలు : తల్లీ, ఇద్దరు పిల్లతో ఆత్మహత్య..

కేరళలో తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది.. 42 ఏళ్ళ షైనీ కొరియోస్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. షైన

Read More

ఇంటర్ పరీక్షలపై సీఎస్ కీలక సూచన.. జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు

Read More