
లేటెస్ట్
యాదగిరిగుట్టలో నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు
29న ఉట్లోత్సవం, రుక్మిణీ కల్యాణం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు శ్రీకృష్ణాష్
Read Moreచట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి : ఎస్పీ అశోక్కుమార్
మెట్ పల్లి, వెలుగు: అక్రమ వ్యాపారాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం
Read Moreమహబూబాబాద్ జిల్లా వైన్స్ షాపులో అర్ధరాత్రి దొంగతనం
గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గూడూరులోని నెక్కొండ రోడ్ లోని గణేశ్ వైన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు అర్దరాత్రి దొంగతనం చేసి నాలుగున్నర లక్షలు ఎత
Read MoreDirector Ranjith: లైంగిక వేధింపుల ఆరోపణలు..మలయాళ డైరెక్టర్పై కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత రంజిత్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఫిర్యాదు మ
Read Moreఆస్నాద్ గ్రామంలో .. అగ్ని ప్రమాదంలో రెండిండ్లు దగ్ధం
రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం చెన్నూర్, వెలుగు: చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో ప్రమాదవశాత్తూ రెండు ఇండ్లు దగ్ధం అయ్యాయి. గ్రామానికి చెందిన
Read More3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వైద్యం
బజార్హత్నూర్, వెలుగు: బజార్హత్నూర్ మండలం చిన్నమియా తండాలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందు కోసం డాక్టర్లు గుట్టపై ఉన్న తండాకు టింబి గ్రామం
Read Moreగంజాయి స్మగ్లర్పై పీడీ యాక్ట్
శాయంపేట, వెలుగు : గంజాయి స్మగ్లర్పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీయాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. జూన్ 8వ తేదీన భూపాలపల్లి
Read Moreమెదక్ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
మెదక్, వెలుగు : హవేలీ ఘన్పూర్ మండలం దూపిసింగ్ తండాకు చెందిన రైతు రవిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సోమవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టడ
Read Moreకోల్కతాలో భారీ ర్యాలీ.. 6వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత
RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కు నిరసనగా మంగళవారం పలు విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు
Read Moreఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి : ఏపీ మల్లయ్య
కల్వకుర్తి,వెలుగు : ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రతీ పల్లెకు పల్లె వెలుగు బస్సు నడపాలని సీపీఎం &nb
Read Moreభారీగా గంజాయి పట్టివేత.. వాహనం సీజ్
సంగారెడ్డిలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏఓబి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 83.4కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎ
Read Moreములుగులో పీడీఎస్ బియ్యం పట్టివేత
ములుగు, వెలుగు : మండలంలోని నరసన్నపేట గ్రామ శివారులో పోలీసులు పీడీఎస్బియ్యాన్ని పట్టుకున్నారు. సోమవారం వాహన తనిఖీ చేస్తుండగా యాదాద్రి జిల్లా, పుట్టగూడ
Read Moreపండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ జానకి
పాలమూరు, వెలుగు : వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో పోలీస్
Read More