లేటెస్ట్
పార్టీని బలోపేతం చేయాలి : ఎంపీ డీకే అరుణ
మద్దూరు, వెలుగు: -ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. ఆ
Read Moreఅచ్చంపేట ఎంఈవోపై కేసులు ఎత్తేయాలి :అంబేద్కర్ సంఘం
అమ్రాబాద్, వెలుగు: అచ్చంపేట ఎంఈవోపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేయాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జక్క బాలకిష్టయ్య డిమాండ్ చేశారు.
Read Moreఉదండాపూర్ నిర్వాసితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
గత ప్రభుత్వం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల టౌన్, వెలుగు: ఉదండాపూర్ నిర్వాసితులకు తాను అం
Read Moreహౌసింగ్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్ కు భారీ స్పందన
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ కు భారీ స్పందన వచ్చింది. జిల్లా కేంద్రాలు, హెడ్ ఆఫీసులో
Read Moreఉద్యోగిని మందలించడం క్రిమినల్ నేరం కాదు..సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ఆఫీస్ లో ఉద్యోగిని మందలించడం క్రిమినల్ చర్యలు తీసుకునే ‘‘ఉద్దేశపూర్వక అవమానం” కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి కేసు
Read Moreఆకట్టుకుంటున్న బ్యూటీఫుల్ మూవీ టీజర్
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ‘భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్ రూపొందిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్ సమర్పణలో అడిదాల విజయపా
Read Moreఐదేండ్లలో టెక్స్టైల్ ఎగుమతులు రూ.9 లక్షల కోట్లు.. భారత్ టెక్స్2025 లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇంకో ఐదేళ్లలో ఇండియా టెక్స్టైల్ (దారాలు, క్లాత్, బట్టల) ఎగుమతులు ఏడాదికి రూ.9 లక్షల కోట్లకు చేరు
Read Moreప్రపంచ ఆధిపత్యమే ట్రంప్ లక్ష్యమా.. ఇలా అనిపించడానికి కారణాలు ఇవే..
ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం సాధించాలి. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అదే పనికి పూనుకున్నాడు. ఆయన మాటల్లో, చేతల్లో ఆ లక్ష్యం స్పష్టంగా కన
Read Moreమాలిలో బంగారు గని కూలి 48 మంది మృతి
బమాకో: మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇల్లీగల్గా నిర్వహిస్తున్న బంగారు గనిలో మట్టిపెల్లలు కూలిపడి 48 మంది దుర్మరణం పాలయ్యారు. పెద్ద సంఖ్యలో కార్మికులు
Read Moreవర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు.. ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు..!
వర్క్ ఫ్రమ్ హోమ్తో చిన్న సిటీల్లోని ఐటీ ఉద్యోగులకు
Read Moreమానసిక జబ్బులను ఆరోగ్య శ్రీలో చేర్చాలి
ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2007 వరకు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో అప్పటి సీఎ
Read Moreనారాయణపూర్లో ఘనంగా చలి బోనాలు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా చలిబోనాలు నిర్వహించారు. పోచమ్మకు మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ
Read Moreఏడాదిలోనే పంటలను ఎండబెట్టింది : కేటీఆర్
ఏపీ నీటిని దోచుకెళ్తున్నా.. సర్కారు, బోర్డులో చలనం లేదు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడిన రాష్ట్రం
Read More












