లేటెస్ట్

చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..

కొణిదెల వంశ వృక్షం గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. వారసత్వంపై సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తె

Read More

బయోమాస్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

తల్లాడ, వెలుగు : మండల పరిధిలోని మల్లారం రోడ్డులో అగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోమాస్ ప్లాంట్ ను బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి

Read More

మద్దులపల్లి మార్కెట్​లో కొనుగోళ్లు ప్రారంభం

ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​లో బుధవారం మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు ప్రారంభించారు. మొదటి రోజు కూసుమంచి మండలం

Read More

సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్​ లీడర్ల మధ్య వాగ్వాదం

సత్తుపల్లి, వెలుగు  :  రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్​యూఐ నాయకులు సందీ

Read More

సీపీఎస్ ​రద్దు కోసం పోరాడుతా : సర్వోత్తం రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీపీఎస్​రద్దు కోసం పోరాడుతానని బీజేపీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పి. సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలో

Read More

సూరారంలో వరినాట్లు వేసిన ఐఎఫ్​ఎస్ ​ఆఫీసర్

ఖమ్మం, వెలుగు : జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్​సింగ్ వరి నాట్లు వేశారు. బుధవారం ఖమ్మం నుంచి కనకగిరి కొండల్లో వెదురుతోటల పరిశీలనకు వెళ్తున్

Read More

జేఈఈ మెయిన్స్ లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం

హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ లో హనుమకొండ షైన్ విద్యాసంస్థల విద్యార్థులు 90శాతం పైగా పర్సంటెజ్​ సాధించి ప్రభంజనం సృష్టించారని చైర్మన్ మూగుల కుమ

Read More

జేఈఈ మెయిన్స్ లో రెజోనెన్స్ విజయ పరంపర

హనుమకొండసిటీ, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్–1 ఫలితాల్లో వరంగల్ రెజోనెన్స్ కు చెందిన 8 మంది విద్యార్థులు 99

Read More

మైనింగ్ ​మాఫియాపై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

వర్ధన్నపేట, వెలుగు : అక్రమ మైనింగ్​ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, క

Read More

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి

పరకాల, వెలుగు : కాంగ్రెస్​ కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాష్ర్ట ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్య

Read More

రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాద్ జిల్

Read More

బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతుండ్రు : ఆవుల రాజిరెడ్డి

గత ప్రభుత్వ హయాంలోనే డంపింగ్​యార్డుకు అనుమతులు ప్రజాశ్రేయస్సే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయం జిల్లామంత్రి, ఇన్​చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లాం

Read More

కొండపాకలో పంచాయతీ సిబ్బందిపై బీజేపీ కార్యకర్తల దాడి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు   విచారణ చేపట్టిన గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి కొండపాక, వెలుగు : గ్రామపంచాయతీ సిబ్బందిపై బీజే

Read More