
లేటెస్ట్
అయ్యో పాపం : కువైట్ లో చనిపోయిన 23 మంది కేరళవాసులు వీరే.. రాష్ట్రంలో విషాధం
కువైట్ లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం కేరళ రాష్ట్రంలో విషాదం నింపింది. ఈ అగ్ని ప్రమాదంలో 45మంది భారతీయులు మరణించారు. వీరిలో 23మంది కేరళ వాసులు ఉన్నార
Read Moreకువైట్ ఫైర్ యాక్సిడెంట్ మృతుల్లో తెలుగువారు
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో 45మంది భారతీయు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు తెలుగు వారు కాగా 24 మంది కేరళవ
Read Moreభూ తగాదాలు.. కర్రలతో కొట్టి చంపారు
భూ తగాదాల వల్ల ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. పట్టపగలే పచ్చని పొలాల మధ్య అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని కర్రలతో విచక్షణారహితంగ
Read Moreవైసీపీ ఎంపీలతో జగన్ భేటీ.. ఢిల్లీపై ఫోకస్..
ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలోని కీలక నేతలతో భే
Read MoreMaharaja Movie Review: మహారాజ మూవీ రివ్యూ.. కొత్తరకం స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్
తమిళ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ. దర్శకుడు నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సరికొత్త ఎమోషనల్ క
Read MorePaytm షాక్ : రాజీనామా చేసి వెళ్లిపోండి.. గుక్కపెట్టి ఏడ్చిన ఉద్యోగులు
Paytm షాక్ ఇచ్చింది. ఉద్యోగులను తీసి వేస్తుంది. అప్పటికప్పుడు చెప్పటంతో ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు ఎంప్లాయిస్.. జూన్ నెలలో జీతాలు తీసుకున్న చాలా
Read Moreవెస్టిండీస్ చేతిలో చిత్తు.. టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్
టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఇంటి దారిపట్టింది. ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి గ్రూప్ సీలో పాయింట్ల పట్టికలో చివరలో ఉంది.
Read Moreచంద్రుడిపై మట్టి, రాళ్లు: 2040లో చంద్రయాన్-4
చంద్రయాన్ –3 ప్రయోగంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను దించిన ఇస్రో కీలక విషయాలను రాబట్టింది. ఆ సమాచారంతో చంద్రయాన్ 4ను ప్రయోగించ
Read Moreవరద ముప్పు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలి : ధనసరి అనసూయ
ములుగు కలెక్టరేట్లో ఆఫీసర్లతో రివ్యూ వెంకటాపూర్ (రామప్ప)/ ములుగు, వెలుగు : జిల్లా లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారాలపై అధికారులు దృష్ట
Read Moreవరంగల్ లో రెల్వే స్టేషన్ లో ఆకట్టుకుంటున్న ఏనుగు శిల్పాలు
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలిపే గేట్వే కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వరంగల్ రెల్వే స్టేషన్ ముందు ప్రయాణిక
Read Moreఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సమావేశం వాయిదా
బహిష్కరించిన 10 మంది డైరెక్టర్లు ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశం 10 మంది డైరెక్
Read Moreరూ. 75లక్షల విలువైన గంజాయి పట్టివేత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్రమంగా పెద్దమొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు గురువారం పట్టుకున్నారు. కొత్తగూడెం వన్టౌన్ సీఐ కరుణాకర
Read Moreపోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55వేల ఫైన్ విధిస్తూ ఫస్ట్ అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు జడ్జి కె.ఉమాదేవి గురువారం త
Read More