
లేటెస్ట్
అసైన్ మెంట్ భూమిని పట్టా చేసిన తహసీల్దార్ నరేందర్
రూ. 2.5 లక్షలు తీసుకుని పట్టా చేశాడని ఆరోపణలు లింగంపేట, వెలుగు: సర్కార్(అసైన్మెంట్) భూములను పట్టాలు చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలుం
Read Moreస్కూల్స్ ఓపెన్ రోజే యూనిఫామ్స్ ఇచ్చాం : సుదర్శన్ రెడ్డి
నవీపేట్, వెలుగు: స్కూల్స్ ఓపెన్ చేసిన రోజునే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందజేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ
Read More45 మంది డెడ్బాడీలు ఫ్లైట్లో ఇండియాకు
కువైట్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానం కేరళకు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు
Read Moreభూమి వేలం వేస్తామంటూ సహకార బ్యాంకు ఫ్లెక్సీ
లింగంపేట, వెలుగు: అప్పు చెల్లించనందుకు భూమిని వేలం వేస్తామని పేర్కొంటూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆఫీసర్లు గురువారం వ్యవసాయ పొలంలో ఫ్లెక్సీని ఏర్పాటు
Read Moreసర్కార్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అందించాలి
మెట్ పల్లి/కోరుట్ల: సర్కార్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్ అన్నారు. గురువారం మెట్&zwnj
Read Moreసిరిసిల్లలో మెగా జాబ్మేళా
రాజన్నసిరిసిల్ల, వెలుగు: యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలోని కల్యాణి లక్ష్మి
Read More100 మంది మైనర్లకు కౌన్సెలింగ్
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ లో బుధ, గురువారాల్లో నిర్వహించిన వెహికిల్ చెకింగ్ లో సుమారు 100 మంది మైనర్లు వాహనం నడుపుతూ చిక్కారని టౌన్ ఏసీపీ నరేంద
Read Moreఎంపీ వంశీకృష్ణను కలిసిన పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో గురువారం కలిశారు. ఎంపీగా భారీ మెజారిట
Read Moreబీఆర్ఎస్ నేతల కబ్జాలకు నిరసనగా ధర్నా
నవాబుపేట,వెలుగు: బీఆర్ఎస్ నాయకుల కబ్జాలకు నిరసనగా గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాధిత రైతులు ధర్నాకు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడ
Read Moreస్కూళ్లలో వర్క్స్ కంప్లీట్ చేయాలి : ఉదయ్ కుమార్
ఉప్పునుంతల, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను వెంటనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంల
Read Moreమంత్రులను కలిసిన బీజేపీ నేత
నారాయణపేట, వెలుగు: కేంద్ర మంత్రిగా బాద్యతలు చేపట్టిన కిషన్రెడ్డి, సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్కుమార్లను బీజేపీ రాష్ట్ర నాయకులు
Read Moreవేచరేణి వాగుపై బ్రిడ్జి నిర్మించాలి
చేర్యాల, వెలుగు: మండలంలోని వేచరేణి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డికి వేచరేణి గ్రామస్
Read Moreఅల్లాదుర్గంలోని పెట్రోల్ బంక్లో కల్తీ
అల్లాదుర్గం, వెలుగు: అల్లాదుర్గం సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు వచ్చాయని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. టేక్మ
Read More