
లేటెస్ట్
USA vs IRE: అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు.. వరల్డ్ కప్ నుండి పాకిస్థాన్ ఔట్
టీ20 ప్రపంచకప్ 2024లో దాయాది పాకిస్థాన్ జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం(జూన్ 14) ఆతిథ్య జట్టు అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కా
Read Moreమంచి చేసి ఓడిపోయాం..మేమెందుకు సిగ్గుపడాలి: మాజీ మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. దీంతో
Read Moreవాట్సాప్లో ఫీచర్ అప్డేట్..ఒకేసారి 32 మందికి స్క్రీన్ షేర్ చేయొచ్చు
వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్..వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ను అప్డేట్ చేసింది. ఆడియో సహా స్క్రీన్ షేరింగ్, న్యూ స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్ ను ప
Read Moreభారత్ను సందర్శించాల్సిందిగా పోప్కు ఆహ్వానం: ప్రధాని మోదీ
G7 సమ్మిట్ సందర్భంగా ఇటలీలో పర్యటిస్తోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం (జూన్ 14) ప్రపంచవ్యాప్త క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్తో
Read Moreనిరుద్యోగ యువతకు ‘నిరుద్యోగ భృతి’ : సీఎం నితీష్ కుమార్
సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Read MoreT20 World Cup 2024: కోహ్లీ తదుపరి 3 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేస్తాడు: శివమ్ దూబే
ఐపీఎల్ 2024లో అద్భుత ఫామ్ కనపరిచిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో
Read Moreఇండియన్ ఆర్మీలోకి.. ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర-1 ఎంట్రీ..
భారత్ సైన్యంలో మరో కొత్త ఆయుధం చేరింది..ఆత్మనిర్భర్ భారత్ లో ఇదో ముందడుగు. దీనిని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. నాగపూర్ లోని సోలార్ ఇండస్
Read Moreఉట్కూర్ ఘటనపై సీరియస్.. ఎస్ఐ సస్పెండ్
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు. ఈ
Read MoreHealth Alert: వర్షాకాలం.. రోగాల కాలం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
గత నెల ( మే వరకు) ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో చినుకు పడితే రోడ్లు చిత్తడి చ
Read Moreమాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు నోటీసులు
సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ నేత కల్లకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు శుక్రవారం హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాద
Read MoreAyodhya: రామ మందిరాన్ని పేల్చేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు
ఉత్తరప్రదేశ్: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని పేల్చేస్తామంటూ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద (Jaish-E-Mohammed) సంస్థ హ
Read Moreపెద్దపల్లి మైనర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ రవి గుప్తాకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేప్
Read Moreకువైట్ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఇటీవల కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు ఉండగా.... ఇందులో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు. శ్ర
Read More