లేటెస్ట్

ఎస్సీ, ఎస్టీలకు భరోసా.. సామాజిక న్యాయం, సాధికారతకు రూ.13 వేల కోట్లు

దివ్యాంగుల సంక్షేమానికి రూ.1,275 కోట్లు పీఎం యశస్వి, పీఎం దక్ష్, శ్రేయస్, స్మైల్ స్కీమ్​లకు భారీగా నిధులు న్యూఢిల్లీ: సామాజిక న్యాయ, సాధికార

Read More

వరుసగా ఎనిమిదోసారి: ఎక్కువసార్లు బడ్జెట్​ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మల రికార్డు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 2019లో బాధ్యతలు

Read More

ఎడ్యుకేషన్​లో ఏఐ.. ఇకపై డిజిటల్‌‌‌‌ రూపంలో పాఠ్య పుస్తకాలు

  ‘భారతీయ భాషా పుస్తక్‌‌‌‌’ స్కీమ్​పై ప్రకటన విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్ల కేటాయింపు 50 వేల అటల్

Read More

ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

ప్రజలను మభ్య పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ ఉంది. గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసిం

Read More

3,900 మందికి మలబార్ ​స్కాలర్​షిప్స్​

హైదరాబాద్​, వెలుగు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో తెలంగాణలోని 116 కాలేజీల్లో చదివే 3,900 మంది విద్యార్థినులకు స్కాలర్​షిప్స్ ఇస్తామని మలబార్ గోల్డ్​ అండ్

Read More

నమ్మలేకపోతున్నాం: బడ్జెట్​పై నెటిజన్ల మిశ్రమ స్పందన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డబ్బులను లాక్కునే అమ్మగా గతంలో పిలిచిన కొ

Read More

ఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. త్వరలో జర

Read More

గ్రామీణాభివృద్ధికి అంతంతే.. ఉపాధి హామీకి పెరగని కేటాయింపులు

న్యూఢిల్లీ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 2025–-26 కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.1.88 లక్షల కోట్లు కేటా

Read More

2028 నాటికి అందరికీ రక్షిత మంచినీరు

న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్​ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద రూరల్ ఏరియాల్లో నల్లా కనెక్ష

Read More

మంత్రుల జీతాలు, గెస్టుల కోసం రూ.1,024.30 కోట్లు

కేంద్ర బడ్జెట్​లో మంత్రివర్గం, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం ఖర్చులు, స్టేట్​గెస్ట్​ల ఆతిథ్యం కోసం రూ.1,024.30 కోట్లు కేటాయించారు. ఇద

Read More

ఫిబ్రవరి 2న పెద్దగట్టు దిష్టిపూజ ..లింగమంతుల జాతరలో ప్రారంభంకానున్న తొలి ఘట్టం

ఈనెల 16 నుంచి 20 వరకు జాతర భారీగా తరలిరానున్న భక్తులు   సూర్యాపేట, వెలుగు : పెద్దగట్టు జాతర నిర్వహణలో భాగంగా నేడు దిష్టిపూజ జరుపనున్నార

Read More

మా సర్కారు ఉన్నందువల్లే వివక్ష పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఇండియా బడ్జెట్ కాదని.. బిహార్ బడ్జెట్ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కా

Read More

స్టార్టప్​లకు మరిన్ని నిధులు.... రూ.10వేల కోట్లతో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్​

 న్యూఢిల్లీ: మనదేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బడ్జెట్​లో రూ. 10వేల కోట్ల కార్పస్‌‌‌‌తో కొత్త ఫండ్ ఆఫ్

Read More