లేటెస్ట్
అమెరికా విమాన ప్రమాదం.. నదిలో నుంచి 18 మంది మృతదేహాల వెలికితీత
అమెరికా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. బుధవారం రాత్రి విమానం - హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 18 మంది డెడ్
Read Moreఏపీలో క్రిప్టో హవాలా గ్యాంగ్.. గుంటూరు కేంద్రంగా సైబర్ నేరాలు..
ట్రేడింగ్ పేరుతో రూ.2.06 కోట్లు కొట్టేసిన మరో గ్యాంగ్ల
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్, భుజంగరావులకు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులు రాధాకిషన్, భుజంగరావులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా
Read Moreగౌతమ్ అదానీపై అమెరికా లంచం ఆరోపణలు..వ్యూహాత్మక తప్పిదమేనా?..
ఇటీవల ప్రముఖ ఇండియన్ వ్యాపార వేత్త..బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ లంచం ఆరోపణలతో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే..ఇది ప
Read Moreనోటిఫికేషన్ లోని నిబంధలనకు సడలింపులకు వీల్లేదు: హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్ లోని నిబంధనలకు అభ్యర్థులు కట్టుబడి ఉండాలని.. ఆ నిబంధనల్లో సడలింపులు కోరడాని
Read MoreVirat Kohli: నెక్స్ట్ లెవల్లో కోహ్లీ క్రేజ్.. అభిమానులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియం
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో విరాట్ ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు భారీ సంఖ్యలో వస
Read Moreసాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కేరళ తరహాలో బోట్ హౌసులు
రాష్ట్రానికి సంబంధించిన కొత్త టూరిజం పాలసీని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రా
Read Moreఆయన ఫోన్ వస్తే చాలు.. చేయి కోసుకోవడానికైనా రెడీ అయిపోతా.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కొనసాగిన ప్రియమణి పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సిని
Read MoreSoul of India:గాంధీజీ భారతదేశ ఆత్మ.. ప్రతి భారతీయుడిలో సజీవంగా ఉన్నారు: రాహుల్ గాంధీ
జాతిపిత మహాత్మాగాంధీ 77వ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గాంధీజీ కేవలం ఒక వ్యక్తి
Read Moreఇవాళ ( జనవరి 30) మహాత్మా గాంధీ వర్ధంతి.. నివాళులు అర్పించిన గవర్నర్, సీఎం రేవంత్
ఇవాళ ( జనవరి 30) మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్
Read Moreవిద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించాలి
వనపర్తి, వెలుగు: విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే భయం ఉంటుందని, దీంతో చాలా మంది ఈ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంటారని కలెక్టర్ ఆదర్శ్ సురభి
Read Moreస్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత
గద్వాల, వెలుగు: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లోని గో
Read Moreమాట మార్చిన పల్లి వ్యాపారులు
పాలమూరులో మళ్లీ ఆందోళనకు దిగిన పల్లి రైతులు మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో పల్లి రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం
Read More












