లేటెస్ట్

భార్య హత్య కేసులో గురుమూర్తికి 14రోజుల రిమాండ్

ఎల్బీనగర్, వెలుగు: తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురుమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం వనస్థలిపుర

Read More

పోషకాహార లోపం పై ఫోకస్

కామారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో అత్యంత పోషకాహార లోపం ఉన్న పిల్లలు  చిన్నారులు, నవజాత శిశువుల్లో పోషకాహార లోప నివారణే లక్ష్యంగా వీవోఏలకు శ

Read More

వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌‌‌‌తో ఉస్మానియా హాస్పిటల్ : మంత్రి దామోదర రాజనర్సింహ

30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, మెడికల్

Read More

అందరి నోటా అవినీతి మాట: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలపై పార్టీలకతీతంగా ఆరోపణలు

అందరి నోటా అవినీతి మాట  స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని పార్టీలకతీతంగా ఆరోపణలు ఎంక్వైరీకి మూడు పార్టీల డిమాండ్ తాజాగా కలెక్టర్&z

Read More

15 ఏండ్ల పోరాటానికి దక్కిన పోడు పట్టాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసుల విజయం

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల ఏరియాలోని ఆదివాసీలు తమ పోడు భూముల హక్కుల కోసం15 ఏండ్లుగా పోరాడుతూ చివరకు పట్టాలు పొందారు. బుధవార

Read More

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కంటైనర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

సూర్యాపేట జిల్లా జాతీయ రహదారిపై మునగాల ముద్దుల చెరువు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మోజో ప్రైవేట్ ట

Read More

జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి

రాయికల్, వెలుగు: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడి  యువకుడు చనిపోయిన ఘటన   జగిత్యాల జిల్లాలో జరిగింది.  పోలీసులు తెలిపిన  ప్ర

Read More

సౌదీలో ఘోర ప్రమాదం..తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం

జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్‌‌ వెల్లడి న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జిజాన్ ఏరియాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మ

Read More

వ్యవసాయానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం : గడ్డం ప్రసాద్‌‌ కుమార్‌‌

గండిపేట/బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అసె

Read More

ఆ పంచాయతీ సెక్రటరీలకు.. మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. చేవెళ్ల మున్సిపల్ ప

Read More

ప్రజాయుద్ధ నౌక కంటే..పద్మశ్రీ గొప్పదా..!

ప్రజాయుద్ధనౌక గద్దర్ ఇవాళ మళ్లీ చర్చల్లోకి వచ్చిండు. జయంతికో, వర్ధంతికో ఆయన గురించి స్మరించుకోవడం, చర్చించుకోవడం పరిపాటి. కానీ, తాజాగా యాదృచ్ఛికంగానో,

Read More

ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ పోలింగ్:షెడ్యూల్​ విడుదల చేసిన ఎలక్షన్​ కమిషన్​

2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్​ 3న నోటిఫికేషన్..10వరకు నామినేషన్ల స్వీకరణ 13 వరకు విత్​ డ్రాకు చాన్స్.. మార్చి 3న కౌంట

Read More

హైదరాబాద్ -బీజాపూర్ రోడ్డు విస్తరణ చేపట్టాలి : శివస్వామి మల్లారెడ్డి

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– -బీజాపూర్ రహదారి విస్తరణను వెంటనే చేపట్టాలని చేవెళ్ల మండలం షాబాద్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త, శివస్వామి మల్లారెడ్డి

Read More