లేటెస్ట్

మహా కుంభమేళాలో తొక్కిసలాట..50మందికి తీవ్రగాయాలు..సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్

ప్రయాగ్ రాజ్:మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది..మౌని అమావాస్య సందర్భంగా బుధవారం ( జనవరి 29) తెల్లవారు జామున అమృత స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.. ఒ

Read More

టాటా క్యాపిటల్ బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండానే రూ.85 లక్షల వరకు లోన్​

హైదరాబాద్, వెలుగు:  స్టూడెంట్లకు రూ.85 లక్షల వరకు పూచీకత్తు లేకుండానే ఎడ్యుకేషన్​లోన్లు ఇస్తామని టాటా క్యాపిటల్​ ప్రకటించింది. మొత్తం చ‌దువు

Read More

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 9 సింగిల్ విండోలు

 పెద్ద సంఘాలను విభజించాలని సర్కారుకు ప్రతిపాదనలు  మరిన్ని పెంచాలని విండో పాలకుల కిరికిరి నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కొత్త సింగిల

Read More

ఉప్పల్​లో మోడల్​గ్రేవ్ యార్డుకు శంకుస్థాపన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ఫోకస్ పెట్టినట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఉప్పల్ సర్కిల్

Read More

వరంగల్‌లో కాల్వల్లేక ఇండ్లలోకి డ్రైనేజీ వాటర్​!

రోడ్లేసి చేతులు దులుపుకొన్న ఆఫీసర్లు డ్రైనేజీలు లేక కాలనీల్లోనే నిలిచి ఉంటున్న మురుగునీళ్లు మంత్రి మాటిచ్చినా తీరని సమస్య వరంగల్ లో ఇండ్లు అమ

Read More

వీ6 చానెల్ కు ‘ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్’ అవార్డు

హైదరాబాద్ సిటీ, వెలుగు: వీ6 చానెల్ కు ప్రఖ్యాత ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్ అవార్డు–2024 లభించింది. సినీ, వ్యాపార, మీడియా వంటి వివిధ రంగాల్లో కృషి చే

Read More

మీర్ పేట్ హత్య కేసులో సంచలనం... ఉదయం హత్య.. సాయంత్రంకల్లా డెడ్ బాడీ మాయం

మీర్​పేట్ మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్ టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు  త్వరలోనే నేరం రుజువవుతుందని వెల్లడి

Read More

అధ్వానంగా రైతు వేదికలు ..​ కరెంట్ కట్​ అవ్వడంతో రైతు నేస్తం కు ఆటంకం

రెండేండ్లుగా మెయింటనెన్స్​ పైసలు వస్తలేవు  కరెంట్ బిల్లు చెల్లిస్తలే యాదాద్రి, వెలుగు : మెయింటనెన్స్​ పైసలు రాకపోవడంతో రైతు వేదికల

Read More

ఫ్యామిలీ ఫస్ట్.. పని నెక్ట్స్!.. 78 శాతం మంది ఉద్యోగుల మాట ఇదే

న్యూఢిల్లీ: తమకు ఉద్యోగం కంటే కుటుంబమే ముఖ్యమని 78 శాతం మంది ఉద్యోగులు ఒక సర్వేలో తెలిపారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్​టీ చైర్మన

Read More

ఓట్ల కోసమే రైతు భరోసా..ఎన్నికలు అయిపోతే మళ్లా ఇయ్యరు: కేటీఆర్

ఎన్నికలు అయిపోతే మళ్లా ఇయ్యరు: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతోందని

Read More

‘శూన్య’ లింక్​తో రూ.4.31 కోట్ల చీటింగ్

హైదరాబాద్, వెలుగు: స్టాక్స్​లో ఇన్వెస్ట్​మెంట్​పేరుతో సైబర్ సైబర్​ నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ ని చీట్​ చేసి, రూ.4.31కోట్లు కొల్లగొట్టారు. నెల రోజుల

Read More

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు స్టూడెంట్లు మృతి

స్కూల్​కు వెళ్తున్న పదేండ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ.. స్పాట్​లోనే దుర్మరణం.. షేక్​పేటలో ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో టెన్త్ క్లాస్ బాలుడిని ఢ

Read More

పాపికొండల విహారయాత్ర.. నకిలీ టికెట్ల దందా!

భద్రాచలం కేంద్రంగా టూరిస్టుల జేబుల గుల్ల రూ.950 ఉన్న టికెట్​ను రూ.2 వేలకు అంటగడుతున్న దళారులు  ఇష్టారాజ్యంగా వెలుస్తున్న కౌంటర్లు  

Read More