లేటెస్ట్
కార్పొరేషన్లో కలపొద్దు..రోడ్డెక్కిన నర్సింగాపూర్ గ్రామస్తులు
మూడు గంటల పాటు ధర్నా మంచిర్యాల, వెలుగు : కొత్తగా ప్రకటించిన మంచిర్యాల కార్పొరేషన్లో తమ గ్రామాన్ని కలపొద్దని హాజీపూర్ మండల
Read Moreఆదిలాబాద్జిల్లాలో 78 కిలోల గంజాయి దహనం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంట
Read Moreప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి స్పీడ్ గా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్ట
Read Moreగుండెపోటుతో ఏఎంసీ మాజీ డైరెక్టర్మృతి
దహెగాం, వెలుగు : మండలంలోని ఒడ్డుగూడకు చెందిన కాగజ్నగర్మార్కెట్కమిటీ మాజీ డైరెక్టర్మహమ్మద్నజీర్(35) గుండె పోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం గుండెల
Read Moreఎన్సీటీఈకి దేవులవాడ టీచర్
కోటపల్లి, వెలుగు : నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ మిషన్ ఆన్ మానిటరింగ్ (
Read Moreఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కాగజ్ నగర్, వెలుగు : పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కౌటాల మండలం ముత్య
Read Moreకొత్తగూడెం పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యం : కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలో రూ. 4.42 కోట
Read Moreచత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టుల మృతి
చత్తీస్ గఢ్ గరియాబంద్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మ
Read Moreవన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు.. ఐదుగురికి రిమాండ్
వన్యప్రాణులకు హాని కలిగించే వారిపై అటవీ అధికారులు కొరడా ఝళిపించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం నల్దుర్తి తండా సమీపంలో నీలుగాయి మృతికి కారణమైన ఐద
Read Moreమహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ రజిని వనపర్తి టౌన్, వెలుగు: మహిళలు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార స
Read Moreగ్రామసభల్లో అభ్యంతరాలపై దృష్టి పెట్టాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జనవరి 26 నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : కలెక్టర్ క్రాంతి
ప్రజావాణిలో కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. సోమ
Read Moreకొండపోచమ్మ జాతర షురూ
జగదేవపూర్, వెలుగు: మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయంలో సోమవారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలు మూడు నెలల పాటు కొనసాగు
Read More












