లేటెస్ట్

కీలక రంగాల వృద్ధి 13 నెలల గరిష్ఠానికి..

న్యూఢిల్లీ: బొగ్గు, ఉక్కు, సిమెంట్ ఉత్పత్తి పెరగడంతో భారతదేశం ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఈ ఏడాది ఆగస్టులో 13 నెలల గరిష్ట స్థాయి అయిన 6.3 శాతానికి

Read More

నల్గొండలోని మారిగూడలో ఏథర్ ఎనర్జీ షోరూమ్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తన కొత్త ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ షోరూమ్‌‌‌‌‌&zwnj

Read More

ట్రంప్, మస్క్ మళ్లీ కలిశారు.. చార్లీ అంత్యక్రియల్లో పలకరించుకున్న ఓల్డ్ ఫ్రెండ్స్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ కలిశారు. ఇటీవలే హత్యకు గురైన కన్జర్వేటివ్ ఇన్‎ప్లుయెన్సర్ చార్లీ కిర

Read More

గుట్టలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు షురూ

యాదగిరిగుట్ట, వెలుగు: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ అయ్యాయి. కొండపైన  పర్వతవర్థిని సమేత రామలింగేశ్వ

Read More

ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయనిధి

ఇంద్రవెల్లి (ఉట్నూర్), వెలుగు: ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల క

Read More

వోకల్ ఫర్ లోకల్! స్థానిక బ్రాండ్లపై పెరిగిన ఆసక్తి.. క్వాలిటీ బాగుండటంతో మొగ్గు

న్యూఢిల్లీ: లోకల్​, దేశీయ బ్రాండ్ల పట్ల భారతీయ వినియోగదారులకు కొత్తగా ఆసక్తి పెరుగుతోందని రుకమ్ క్యాపిటల్ తాజా రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. 'ఆస్పి

Read More

అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ..నేపాల్ వాసులకు స్వల్ప గాయాలు

బోథ్(సొనాల), వెలుగు: ఓ ప్రైవేట్​బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నేపాల్​వాసులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు సోమవారం

Read More

యువతితో యువకుల అసభ్య ప్రవర్తన.. చితకబాదిన బాధితురాలి కుటుంబసభ్యులు..ఇరువర్గాలపై కేసు

చెన్నూరు, వెలుగు: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను బాధితురాలి కుటుంబభ్యులు చితకబాదారు.  కోటపల్లి మండలం బబ్బర్ చెల్కా కు చెందిన యువతి ఆదివ

Read More

సాకర్‌‌‌‌లోనూ పాక్‌‌పై ఇండియాదే పైచేయి..

కొలంబో: ఆట ఏదైనా పాకిస్తాన్‌‌తో మ్యాచ్ అనగానే ఇండియా ఓ రేంజ్‌‌లో విజృంభిస్తోంది. ఆసియా కప్‌‌లో టీమిండియా.. పాక్‌ను

Read More

మహీంద్రా నుంచి కొత్త యూవో టెక్ ట్రాక్టర్

మహీంద్రా ట్రాక్టర్స్ యూవో టెక్ ప్లస్​ 475 డీఐ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. 42 హెచ్‌‌‌&zw

Read More

వెస్టిండీస్‌‌తో టెస్ట్ సిరీస్‌‌కు పంత్ దూరం! జురెల్‌‌, పడిక్కల్‌‌కు చాన్స్‌‌

న్యూఢిల్లీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌‌కు టీమిండియా వికెట్ కీపర్- బ్యాటర్ రిషబ్‌‌ పంత్ దూరంగ

Read More

అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0.. 13 శాతం తగ్గనున్న కిరాణా బిల్లు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 వల్ల కిరాణా, నిత్యావసరాలపై కుటుంబాల నెలవారీ ఖర్చులో 13 శాతం ఆదా అవుతుంది. ఒక చిన్

Read More

సీతాఫలాల కోసం వెళ్లి ఒకరు మృతి.. మెదక్ జిల్లా కోమటికుంట తండాలో ఘటన

అల్లాదుర్గం, వెలుగు: సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. అల్ల

Read More