లేటెస్ట్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తా: ట్రంప్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూనే.. మున్ముందు తన పాలన ఎలా ఉంటుందో ప్రకటనల ద్వారా చెబుతున్నారు. అమెరికాత
Read Moreఆదిలాబాద్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాజర్షి షా
నిర్మల్/ఆదిలాబాద్టౌన్/కాగజ్నగర్/జైపూర్/కడెం, వెలుగు; జిల్లాలోని అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప
Read Moreతెలంగాణలో పేదలందరికీ ఉచిత వైద్యం, విద్య అందిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం
Read MoreIsrael-Hamas ceasefire: గాజాలో కాల్పుల విరమణ.. సొంత స్థలాలకు చేరుకుంటున్న ప్రజలు
దాదాపు 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయెల్, హమాస్ మద్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. గాజా ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. నష
Read Moreప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్మహాజన్ పిలుపునిచ్చారు. జాతీయ రో
Read Moreవైభవంగా చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవం : సునీతారెడ్డి
పట్టువస్త్రాలు సమర్పించినఎమ్మెల్యే సునీతారెడ్డి చిలప్ చెడ్, వెలుగు: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ చాముండేశ్వరీమాత ఆలయ 42వ వార్ష
Read Moreబీసీలు రాజకీయంగా ఎదగాలి
జహీరాబాద్, వెలుగు : జనాభాలో 60 శాంతం ఉన్న బీసీలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జహీరాబాద్ లోని
Read Moreఏడుపాయలలో భక్తుల సందడి
ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శి
Read Moreపేదల కోసం సీపీఐ అలుపెరగని పోరాటం : చాడ వెంకటరెడ్డి
జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట, వెలుగు: పేదల సంక్షేమంకోసం సీపీఐ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్
Read Moreగంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి ..బిహార్లో ఘటన
కతిహార్: బిహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగా నదిలో పడవ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. క
Read Moreఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవు :ఎమ్మెల్సీ కవిత
క్వింటాల్కు రూ.15 వేలు ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్, వెలుగు : సంక్రాంతి గిఫ్ట్గా పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా
Read Moreరోడ్ల కనెక్టివిటీ పెంచుతాం
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్ల కనెక్టివిటీ పెంచి అభివృద్ధిని వేగవంతం చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం
Read Moreనాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు
జోగిపేట/పుల్కల్, వెలుగు: పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆదివారం అందోల్, పుల్కల్ మండలాల్లో పర్యటి
Read More












