లేటెస్ట్

గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు

కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.  జనవరి 21  నుంచి జరిగే

Read More

మానిక్ పఠార్ ఊరును తొలగిస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు: టైగర్ జోన్ పేరుతో మానిక్ పఠార్ ఊరును తొలగిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం సిర్పూర్ నియోజ

Read More

ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మిస్తాం : ​ఎమ్మెల్యే పాయల్ ​శంకర్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని ఆదిలాబాద్ ​ఎమ్మెల్యే పాయల్ ​శంకర్​ అన్నారు

Read More

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తా: ట్రంప్

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూనే.. మున్ముందు తన పాలన ఎలా ఉంటుందో ప్రకటనల ద్వారా చెబుతున్నారు. అమెరికాత

Read More

ఆదిలాబాద్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్​ రాజర్షి షా

నిర్మల్/​ఆదిలాబాద్​టౌన్/కాగజ్​నగర్/​జైపూర్/కడెం, వెలుగు; జిల్లాలోని అర్హులందరికీ రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప

Read More

తెలంగాణలో పేదలందరికీ ఉచిత వైద్యం, విద్య అందిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం

Read More

Israel-Hamas ceasefire: గాజాలో కాల్పుల విరమణ.. సొంత స్థలాలకు చేరుకుంటున్న ప్రజలు

దాదాపు 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయెల్, హమాస్ మద్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. గాజా ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. నష

Read More

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్​మహాజన్​ పిలుపునిచ్చారు. జాతీయ రో

Read More

వైభవంగా చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవం : సునీతారెడ్డి

పట్టువస్త్రాలు సమర్పించినఎమ్మెల్యే సునీతారెడ్డి చిలప్ చెడ్, వెలుగు: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ చాముండేశ్వరీమాత ఆలయ 42వ వార్ష

Read More

బీసీలు రాజకీయంగా ఎదగాలి

జహీరాబాద్, వెలుగు : జనాభాలో 60 శాంతం ఉన్న బీసీలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జహీరాబాద్ లోని

Read More

ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శి

Read More

పేదల కోసం సీపీఐ అలుపెరగని పోరాటం : చాడ వెంకటరెడ్డి

జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి  సిద్దిపేట, వెలుగు: పేదల సంక్షేమంకోసం సీపీఐ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్

Read More

గంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి ..బిహార్​లో ఘటన 

కతిహార్: బిహార్‌‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగా నదిలో పడవ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. క

Read More