లేటెస్ట్

కెమికల్స్​తో నెయ్యి తయారీ .. శాంపిల్స్ కలెక్ట్.. రిపోర్టు రాగానే చర్యలు

 ఫ్రైడ్​ గీ అండ్​ కర్డ్​లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటళ్లు, రెస్టారెంట్లలో ద

Read More

రేషన్ కోసం 5 కి.మీ.. పింఛన్ కోసం 20 కి.మీ. వెళ్లాల్సిందే.. ఆదివాసీల తిప్పలు

సెల్ టవర్ నిర్మించినా నో సిగ్నల్ అత్యవసరంలో చెట్లు లేదా వాటర్ ట్యాంక్ ఎక్కాల్సిందే ఊరికి రోడ్డు అంతంతే.. అంబులెన్స్ రానే రాదు మారుమూల దిగడ గ్

Read More

కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్టు కాదు..సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది

సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది.. ముంపు తప్పదని కూడా హెచ్చరించింది కాళేశ్వరం కమిషన్​ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్​ జేఏసీ నేత రఘు  రెండ

Read More

బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల సమస్యలపైనా ఉద్యమిస్తా : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ

పంజాగుట్ట/బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ పోరాటమే కాదు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు ఏదైనా కష్టం వస్తే వారి సమస్యలపైనా ఉద్యమిస్తానని ఎమ్మార్పీఎస్​అధ్

Read More

ఫీల్డుకు వెళ్లకుండానే పిల్లల సర్వే.. ఔట్​ ఆఫ్ స్కూల్ సర్వేపై ఆఫీసర్ల నిర్లక్ష్యం

ఆఫీసుల్లోనే కూర్చొని రాసుకున్న విద్యాశాఖ ఆఫీసర్లు, సీఆర్పీలు పది రోజుల సర్వేలో గుర్తించింది 243 మందినే  గత ఏడాది ఈ సంఖ్య 465  సిటీల

Read More

ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు స్మాష్..రూ.9.52 లక్షల కోట్లు ఆవిరి

సెన్సెక్స్​824 పాయింట్లు డౌన్​ నిఫ్టీ 263 పాయింట్లు పతనం న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్​ డోనాల్డ్ ​ట్రంప్​ట్రేడ్ ​పాలసీపై అనిశ్చితి, కొలంబియాతో ఘ

Read More

ఉదయం 11లోపు, రాత్రి 11 తర్వాత .. మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు

హైదరాబాద్, వెలుగు: సినిమా థియేటర్లలో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏండ్లలోపు పిల్లలను కూడా వేళాపాళా లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్త

Read More

బీజేపీ, కాంగ్రెస్​ మధ్య గద్దర్​ వార్​.!

నక్సల్​ భావజాలం ఉన్న గద్దర్​కు పద్మ అవార్డు ఎందుకియ్యాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్​ వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టనపెట్టుకున్నారని వ్యాఖ

Read More

4.41 లక్షల మందికి రైతు భరోసా..ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.569 కోట్లు జమ

18,180  మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం రైతులు, కూలీలకు కలిపి రూ.579 కోట్లు విడుదల 51,912  మందికి కొత్త రేషన్​ కార్డులు పాత కార్డుల్

Read More

ఢిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన భారీ భవనం

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం (జనవరి 27) సాయంత్రం భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన బురారీ ప్రాంతంలో జరిగింది. చాలా మ

Read More

కేజ్రీవాల్‎కు షాక్.. పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైన సీఎం నాయబ్ సింగ్ సైనీ..!

ఛండీఘర్: హర్యానా ప్రభుత్వం యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలు పోసి నదీ జలాలను విషపూరితం చేస్తోందంటూ ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ చేస

Read More

బస్సు కిటికీలో నుంచి వాంతులు చేసుకుంటుంటే.. ఎదురుగా వస్తున్న లారీ తలను కొట్టేసింది..!

మైసూర్: కొందరికి బస్సు ప్రయాణాలు పడవు. కడుపు తిప్పినట్టయి బస్సు కిటికీల్లో నుంచి తలబయటపెట్టి వాంతులు చేసుకుంటూ ఉంటారు. కానీ.. అలా రన్నింగ్ బస్సులో కిట

Read More