మహబూబ్ నగర్

ఇసుక తోడుడు మళ్లా షురూ

పాలమూరు జిల్లాలో మొదలైన ఇసుక అక్రమ రవాణా గ్రౌండ్​ వాటర్​ పడిపోతుండడంతో ఆందోళనలో రైతులు మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో పొలిటికల్​

Read More

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

కోస్గి, వెలుగు: ఈ నెల 18న కోస్గి పట్టణానికి సీఎం రేవంత్​రెడ్డి రానున్నారు. స్థానిక గవర్నమెంట్​ జూనియర్  కాలేజీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్

Read More

కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్  కోరారు.

Read More

మద్దతు ధర కోసం రైతుల తండ్లాట .. 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన

వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు నాగర్ కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కోసం వేరుశనగ పండించిన రైతులు

Read More

కాంగ్రెస్  పార్టీ గెలుపులో మహిళలదే కీలక పాత్ర : సునీతారావు

పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ గెలుపులో మహిళలు ప్రధాన పాత్ర పోషించారని మహిళా కాంగ్రెస్  రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పేర్క

Read More

మద్దతు ధర కోసం రైతుల తండ్లాట..10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన

    వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు     అచ్చంపేటలో 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన నాగర్ కర్నూల్/అచ్

Read More

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : పి.ఉదయ్ కుమార్  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్  అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్ట

Read More

జోగులాంబను దర్శించుకున్న  నారా బ్రాహ్మణి

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి అమ్మవార్లను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మంగళవారం దర్శించుకు

Read More

అడిషనల్ కలెక్టర్ గా మహ్మద్​ అసదుల్లా

వనపర్తి, వెలుగు: వనపర్తి అడిషనల్  కలెక్టర్(రెవెన్యూ)గా మహ్మద్​ అసదుల్లా  మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అడిషనల్  కలెక్టర్ గా పని

Read More

కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీ ఆదాయం రూ.13.5 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీని మంగళవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. రూ. 13,05,790 ఆదాయం వచ్చినట్లు ఈవో సి.మదనేశ్వర్ రెడ్డి తెలిప

Read More

ఇయ్యల్టి నుంచి జోగులాంబ  అమ్మవారి నిజరూప దర్శనం

అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం విశేష అర్చనలు, చండీహోమం, పవమాన సూక్త పారాయణం, ఆవాహిత దేవతాహోమం

Read More

పల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్​కర్నూల్​ వ్యవసా

Read More

మంత్రాల నెపంతో ఇద్దరి దారుణ హత్య

   తల్లిని, కొడుకును రాడ్​తో కొట్టి చంపిన నిందితుడు      పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదిన జనాలు   

Read More