
మహబూబ్ నగర్
ఇసుక తోడుడు మళ్లా షురూ
పాలమూరు జిల్లాలో మొదలైన ఇసుక అక్రమ రవాణా గ్రౌండ్ వాటర్ పడిపోతుండడంతో ఆందోళనలో రైతులు మహబూబ్నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో పొలిటికల్
Read Moreసీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కోస్గి, వెలుగు: ఈ నెల 18న కోస్గి పట్టణానికి సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్
Read Moreకేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించండి : శ్రీనివాస్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోరారు.
Read Moreమద్దతు ధర కోసం రైతుల తండ్లాట .. 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన
వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు నాగర్ కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కోసం వేరుశనగ పండించిన రైతులు
Read Moreకాంగ్రెస్ పార్టీ గెలుపులో మహిళలదే కీలక పాత్ర : సునీతారావు
పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో మహిళలు ప్రధాన పాత్ర పోషించారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పేర్క
Read Moreమద్దతు ధర కోసం రైతుల తండ్లాట..10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన
వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు అచ్చంపేటలో 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన నాగర్ కర్నూల్/అచ్
Read Moreఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : పి.ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్ట
Read Moreజోగులాంబను దర్శించుకున్న నారా బ్రాహ్మణి
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి అమ్మవార్లను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మంగళవారం దర్శించుకు
Read Moreఅడిషనల్ కలెక్టర్ గా మహ్మద్ అసదుల్లా
వనపర్తి, వెలుగు: వనపర్తి అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా మహ్మద్ అసదుల్లా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గా పని
Read Moreకురుమూర్తి స్వామి టెంపుల్ హుండీ ఆదాయం రూ.13.5 లక్షలు
చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీని మంగళవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. రూ. 13,05,790 ఆదాయం వచ్చినట్లు ఈవో సి.మదనేశ్వర్ రెడ్డి తెలిప
Read Moreఇయ్యల్టి నుంచి జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం
అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం విశేష అర్చనలు, చండీహోమం, పవమాన సూక్త పారాయణం, ఆవాహిత దేవతాహోమం
Read Moreపల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్కర్నూల్ వ్యవసా
Read Moreమంత్రాల నెపంతో ఇద్దరి దారుణ హత్య
తల్లిని, కొడుకును రాడ్తో కొట్టి చంపిన నిందితుడు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదిన జనాలు  
Read More