మహబూబ్ నగర్
దారులన్నీ శ్రీశైలం వైపే.. పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు
శివనామ స్మరణతో మారుమోగుతున్న నల్లమల అమ్రాబాద్, వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా శివ స్వాములు కాలినడకన శ్రీశైలం తరలివెళ్తున్నారు. వేల సంఖ్యలో పా
Read Moreగద్వాల జిల్లాలో ప్రశాంతంగా టీజీ సెట్
గద్వాల, వెలుగు: జిల్లాలో ఆదివారం టీజీ సెట్–2025 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గురుకులాల్లో ప్రవేశం కోసం ఏర్పాటు చేసి
Read Moreజోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వలుగు: ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతా
Read Moreటీకా వేయకపోవడంతోనే బాబు చనిపోయాడు!
బాలుడిని కుక్క కరవడంతో టీకా అవసరం లేదని చెప్పిన స్థానిక పీహెచ్ సీ సిబ్బంది రేబిస్ లక్షణాలతో మృతిచెందడంతో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్య
Read Moreసమ్మర్ యాక్షన్ ప్లాన్ .. ఆరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
శ్రీశైలం రిజర్వాయర్లో 850 అడుగుల వద్ద నీరు పొదుపుగా వాడుకోవడంపై ఆఫీసర్ల నజర్ నాగర్కర్నూల్, వెలుగు: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుం
Read Moreప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంట్ : తుమ్మల నాగేశ్వరరావు
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్తోటలను సాగు చేయించి, ప్రతి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ
Read Moreఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ .. ఇద్దరు అరెస్ట్
ఇద్దరు అరెస్ట్, పరారీలో కీలక నిందితుడు గద్వాల, వెలుగు: అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండా ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ చేస్తున్న ఇద్దరు
Read Moreఅంబటిపల్లి గ్రామంలో కాంపౌండ్ వాల్ కూల్చివేతతో ఉద్రిక్తత
లింగాల, వెలుగు: అక్రమంగా కట్టిన కాంపౌండ్వాల్ను పోలీసు బందోబస్తు నడము రెవెన్యూ అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చి వేయడంతో మండలంలోని అంబటిపల్లి గ
Read Moreభక్తులతో కిక్కిరిసిన మన్యంకొండ క్షేత్రం
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పేదల తిరుపతిగా పేరుగాంచిన రూరల్ మండలంలోని మన్యంకొండ క్షేత్రం భక్తులతో కిక్కిరిసి పోయింది. జాతర కావటంతో వారం రోజులుగా మహారా
Read Moreశ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దుర్ఘటన.. మోకాళ్ల లోతు మట్టి, బురద.. టన్నెల్ లోపలికి వెళ్లే పరిస్థితే లేదు..
నాగర్కర్నూల్ / అమ్రాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్–1లో లోపలే చిక్కుకుపోయిన 8 మంది కార్
Read Moreజూరాల ప్రాజెక్టు రైతులకు సాగునీటి కష్టాలు!
వారబందీ అమలు చేస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు సీ పేజ్ గేట్ల లీకేజీతో నీటి వృథా ఏటా యాసంగిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు తప్పని తిప్పలు గద్
Read Moreటన్నెల్లో టెన్షన్ .. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు బోర్ డ్రిల్లర్ మిషిన్తో పనులు చేస్తుండగా
Read Moreశ్రీశైలం ప్రమాదం.. నీళ్లు, మట్టి లోపలికి రావడంతోనే: మంత్రి ఉత్తమ్
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) పనుల్లో ప్రమాదానికి కారణం నీళ్లు, మట్టి సొరంగంలోకి రావడంతోనే జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతాన
Read More












