మహబూబ్ నగర్

దారి దోపిడీ కేసులో ఏడుగురు అరెస్ట్​ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దారి దోపిడీ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివర

Read More

నిబంధనలు​ అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్ వో శ్రీనివాసులు

పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు పెబ్బేరు, వెలుగు: ప్రైవేటు హాస్పిటల్స్​ నిర్వాహకులు, ఆర్ఎంపీలు, పాలీ క్లినిక్​లు నడిపేవారు నిబంధనలు అతిక్ర

Read More

ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 పాలమూరు, వెలుగు: ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు.  సోమవారం  

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన జామా మసీదుకు రూ.50 లక్షలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురాతన జామా మసీదు అభివృద్ధి కోసం సాంస్కృతిక శాఖ ద్వారా రూ.50 లక్షల నిధులు  కేటాయిస్త

Read More

అడుగుపడని హ్యాండ్లూమ్​ పార్క్ ..నిధులున్నా పట్టింపు కరువు

2008 లో మంజూరు అనంతపురంలో 50  ఎకరాలు కేటాయింపు నిధులున్నా పట్టింపు కరువు పార్క్​స్థలాన్ని తవ్వేస్తున్న మట్టి మాఫియా గద్వాల, వెలుగు:

Read More

టన్నెల్‌‌లోకి మళ్లీ ఎన్‌‌జీఆర్‌‌ఐ టీమ్‌‌

మరోసారి గ్రౌండ్‌‌ ప్రోబింగ్‌‌ స్కానర్‌‌తో పరీక్షించాలని నిర్ణయం ! మొరాయిస్తున్న కన్వేయర్‌‌ బెల్ట్‌&z

Read More

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. హోలీ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివ

Read More

వనపర్తిలో రైల్వే రిజర్వేషన్​ కౌంటర్ ఉన్నట్లా? లేనట్లా?​​​​​​​

వనపర్తి, వెలుగు: వనపర్తి హెడ్​ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్​ కౌంటర్ లో సేవలు అందక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని రైలు ప్ర

Read More

వనపర్తి జిల్లాకు 39 మంది జూనియర్ లెక్చరర్లు

వనపర్తి, వెలుగు: జిల్లాలోని 11 గవర్నమెంట్​ జూనియర్  కాలేజీలకు 39 మంది జూనియర్  లెక్చరర్లను కేటాయించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ఏడుగు

Read More

 అలంపూర్ సమీపంలోని తుంగభద్రలో నీటి కుక్కల సందడి

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్  సమీపంలోని తుంగభద్ర నదిలో నీటి కుక్కలు సందడి చేశాయి. స్థానికులు వీటిని వింతగా చూడగా, వాటి గురించి

Read More

ఎస్​ఎల్​బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్​: 22 వ రోజు రోబోలకు ప్రత్యేక యంత్రాలు అనుసంధానం

ఎస్​ఎస్​బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతుంది.  టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. ఇప్పటికి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. 22 రోజులుగా

Read More

పంటల పరిశీలనకు కమిటీలు..మండలాల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం

పాలమూరులో కమిటీల ఏర్పాటు ఫీల్డ్​ విజిట్​కు వెళ్లి రిపోర్ట్​ తయారు చేస్తున్న ఆఫీసర్లు అవసరానికంటే ఎక్కువగా వరికి నీళ్లు పెడుతుండడంతో ఎండుతున్న బ

Read More

SLBC update: డీ2 ఆశలు గల్లంతు..వారం రోజులు కష్టపడి మట్టి, రాళ్లు తొలగించిన రెస్క్యూ టీమ్స్‌‌

ఒక్క డెడ్‌‌బాడీ తప్ప మరే ఆనవాళ్లు దొరకలే... డీ1 పాయింట్‌‌లో తవ్వకాలకు ప్రయత్నాలు అక్కడ నీరు పారుతుండడంతో ఆందోళనలో రెస్క్యూ

Read More