మహబూబ్ నగర్
దారి దోపిడీ కేసులో ఏడుగురు అరెస్ట్ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దారి దోపిడీ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివర
Read Moreనిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్ వో శ్రీనివాసులు
పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు పెబ్బేరు, వెలుగు: ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వాహకులు, ఆర్ఎంపీలు, పాలీ క్లినిక్లు నడిపేవారు నిబంధనలు అతిక్ర
Read Moreఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం  
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన జామా మసీదుకు రూ.50 లక్షలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురాతన జామా మసీదు అభివృద్ధి కోసం సాంస్కృతిక శాఖ ద్వారా రూ.50 లక్షల నిధులు కేటాయిస్త
Read Moreఅడుగుపడని హ్యాండ్లూమ్ పార్క్ ..నిధులున్నా పట్టింపు కరువు
2008 లో మంజూరు అనంతపురంలో 50 ఎకరాలు కేటాయింపు నిధులున్నా పట్టింపు కరువు పార్క్స్థలాన్ని తవ్వేస్తున్న మట్టి మాఫియా గద్వాల, వెలుగు:
Read Moreటన్నెల్లోకి మళ్లీ ఎన్జీఆర్ఐ టీమ్
మరోసారి గ్రౌండ్ ప్రోబింగ్ స్కానర్తో పరీక్షించాలని నిర్ణయం ! మొరాయిస్తున్న కన్వేయర్ బెల్ట్&z
Read Moreజోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. హోలీ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివ
Read Moreవనపర్తిలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉన్నట్లా? లేనట్లా?
వనపర్తి, వెలుగు: వనపర్తి హెడ్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో సేవలు అందక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని రైలు ప్ర
Read Moreవనపర్తి జిల్లాకు 39 మంది జూనియర్ లెక్చరర్లు
వనపర్తి, వెలుగు: జిల్లాలోని 11 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు 39 మంది జూనియర్ లెక్చరర్లను కేటాయించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ఏడుగు
Read Moreఅలంపూర్ సమీపంలోని తుంగభద్రలో నీటి కుక్కల సందడి
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలోని తుంగభద్ర నదిలో నీటి కుక్కలు సందడి చేశాయి. స్థానికులు వీటిని వింతగా చూడగా, వాటి గురించి
Read Moreఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్: 22 వ రోజు రోబోలకు ప్రత్యేక యంత్రాలు అనుసంధానం
ఎస్ఎస్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. ఇప్పటికి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. 22 రోజులుగా
Read Moreపంటల పరిశీలనకు కమిటీలు..మండలాల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం
పాలమూరులో కమిటీల ఏర్పాటు ఫీల్డ్ విజిట్కు వెళ్లి రిపోర్ట్ తయారు చేస్తున్న ఆఫీసర్లు అవసరానికంటే ఎక్కువగా వరికి నీళ్లు పెడుతుండడంతో ఎండుతున్న బ
Read MoreSLBC update: డీ2 ఆశలు గల్లంతు..వారం రోజులు కష్టపడి మట్టి, రాళ్లు తొలగించిన రెస్క్యూ టీమ్స్
ఒక్క డెడ్బాడీ తప్ప మరే ఆనవాళ్లు దొరకలే... డీ1 పాయింట్లో తవ్వకాలకు ప్రయత్నాలు అక్కడ నీరు పారుతుండడంతో ఆందోళనలో రెస్క్యూ
Read More












