మహబూబ్ నగర్
ఫిబ్రవరి 21న మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటకు సీఎం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు రూ.966 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జనసమీకరణపై దృష్టి పెట్టిన పేట ఎమ్మెల్యే పర్ణికా రెడ
Read Moreఎస్వీకేఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్
40 మంది స్టూడెంట్లకు అస్వస్థత జడ్చర్ల, వెలుగు : ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ ప్రైవేట్&zw
Read Moreలబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెబ్బేరు/ శ్రీరంగాపూర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందిన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని కలెక్టర్ ఆదర్శ
Read Moreశాంతి భద్రతల కోసం కార్డన్ సర్చ్ : అడిషనల్ ఎస్పీ రామేశ్వర్
లింగాల, వెలుగు : శాంతి భద్రతల పరిరక్షణ కు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అన్నారు. బుధవారం లింగాల మ
Read Moreమహిళలు ఆర్థికంగా ఎదగాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : వృత్తి నైపుణ్యం స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు వినియోగించుకుని మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని &
Read Moreహర్షసాయి టీమ్పేరుతో సైబర్ మోసం
మిడ్జిల్: వెలుగు : హర్ష సాయి టీం పేరుతో.. సహాయం చేస్తామని నమ్మించి రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం వెలుగులోకి
Read Moreవనపర్తి జిల్లాలో 5,540 పైగా కోళ్లు మృతి
మదనాపురం వెలుగు : 5,540 పైగా కోళ్లు చనిపోయిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరులో జరిగింది. గ్రామానికి చెందిన రైతు శివకేశవరెడ్డి తన వ్యవసాయ పొ
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. హైదరాబాద్-విజయవాడ హైవేపై తండ్రి, కొడుకు మృతి
చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. హైదరాబాద్–విజయవాడ హైవేపై బుధవారం జరిగిన రోడ్
Read Moreపీఎంశ్రీ పథకం అమలులో నిర్లక్ష్యం .. నిధులు మంజూరైనా పట్టించుకుంటలే
వనపర్తి, వెలుగు : విద్యార్థులకు ఉపయోగపడే పీఎం శ్రీ పథకాన్ని జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరైనా వాటిని వినియోగించడం లేదు.  
Read Moreజిల్లాలో 1.36లక్షల ఇందిరమ్మ లబ్దిదారుల గుర్తింపు
వనపర్తి, వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 1,36,958 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నాళ్లుగా &
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
నారాయణపేట, వెలుగు: ఈనెల 21న వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, పర్యటన
Read Moreపెండిం గ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ : న్యాయమూర్తి సునీత
కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత వనపర్తి, వెలుగు :ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని,  
Read Moreజములమ్మకు పోటెత్తిన భక్తజనం
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తజనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మేకపోతులన
Read More












