మహబూబ్ నగర్

నాలుగేండ్ల కింద తండ్రి .. నాలుగు రోజుల కింద తల్లి మృతి .. అనాథలైన ముగ్గురు చిన్నారులు

అచ్చంపేట, వెలుగు : తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్​మండలం లక్ష్మీపల్ల

Read More

ఏప్రిల్ 19 నుంచి నుంచి కొండారెడ్డిపల్లిలో కంటి వైద్య శిబిరం

వంగూరు, వెలుగు: ఈ నెల 19 నుంచి 26 వరకు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ (ఎంఈఎస్ యూ), హైదరాబాద్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శి

Read More

ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడ్​గా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్  బదావత్  సంతోష్  అధికారులను ఆదేశించారు. గు

Read More

పోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలు .. నారాయణపేట జిల్లా కోర్టు తీర్పు

నారాయణపేట, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువార

Read More

పాలకుర్తి ఆస్పత్రి ఘటనలో .. ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్

సూపరింటెండెంట్ సస్పెన్షన్ కు రికమెండ్  డ్యూటీకి రాని జీడీఎంవోను విధుల నుంచి తప్పిస్తూ..మరో ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ పసికందు మృతి ఘట

Read More

అట్టహాసంగా భూభారతి ప్రారంభం .. సదస్సుకు హాజరైన మంత్రి పొంగులేటి

రైతుల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ ధరణితో పడిన తిప్పలు సభలో చెప్పుకున్న రైతులు మద్దూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన

Read More

అసైన్డ్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తం: పొంగులేటి

బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తం ‘భూ భారతి’ పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్‌‌ 2కల్లా భూస

Read More

ధరణికి, భూభారతికి అసలు పోలికే లేదు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ధరణికి, భూభారతికి పోలికే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు రెవెన్యూ సదస్సులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడా

Read More

ఖాజీపూర్‌‌లో భూభారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి

మద్దూరు,వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

రైల్వే పెండింగ్ పనులను పూర్తిచేయాలి : ఎంపీ డీకే అరుణ

పాలమూరు, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ పార్లమెంటు పరిధిలో  ప

Read More

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగుః  నిబంధనల ప్రకారం వరి తేమ 14 శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డిలు

Read More

ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి : అద్దె బస్సు డ్రైవర్లు

అచ్చంపేట, వెలుగు: వేతనాలు పెంచాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అచ్చంపేట డిపో  ప్రైవేట్ బస్సులను  నిలిపివేసి గురువారం బస్ట

Read More

భూ భారతి అమలులో రెవెన్యూ అధికారులే కీలకం : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భూ భారతి -చట్టం 2025 అమలులో  రెవెన్యూ అధికారులే కీలకమని చట్టంపై  పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్

Read More