
మహబూబ్ నగర్
ఆరు గ్యారంటీ పథకాలతో పేదలకు న్యాయం : జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా
Read Moreగిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళకు సన్మానం
వనపర్తి, వెలుగు: ఊలు దారాలతో మహిళలు ధరించే క్రోచెట్ పొంచోస్ లను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం దక్కించ
Read Moreఅంగన్వాడీ వర్కర్లు, పోలీసుల మధ్య ఘర్షణ
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీ టీచర్లు, పోలీసుల మధ్య
Read Moreబీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ కావడం ఖాయం: హరీశ్ రావు
తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమాటలు, చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎవ
Read Moreఇస్రో శాస్త్రవేత్తకు అలంపూర్ ఎమ్మెల్యే సన్మానం
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కుమారుడు, ఇస్రో శాస్త్రవేత్త కుమ్మరి కృష్ణను అలంపూర్ ఎమ్మ
Read Moreపాలమూరు ప్రజల దర్శనంతో.. నా జీవితం ధన్యమైంది : ప్రధాని నరేంద్ర మోదీ
కాషాయమయమైన మహబూబ్నగర్ సిటీ మహబూబ్నగర్, వెలుగు: ‘చాలా రోజుల తర్వాత నాకు మీ దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. మీరు చూపిస్తున్న ప్ర
Read Moreతెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి.. రైతు పథకాల పేరుతో అక్రమ సంపాదన: మోదీ
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోపిడి జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల కోసం ఆర్భాటంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని వ
Read Moreరూ. 13500 కోట్ల పనులకు శ్రీకారం.. మోదీ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..
తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు
Read Moreనా కుటుంబ సభ్యుల్లారా.. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మోదీ
తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్లు ప్రా
Read Moreకేసీఆర్కు తీరిక లేదు..బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు : కిషన్ రెడ్డి
తెలంగాణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వస్తే వాటికి హాజరవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం
Read Moreతెలంగాణకు మరో వరం.. ములుగు జిల్లాలో ట్రైబల్ వర్సిటీ..
పాలమూరు బీజేపీ ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముల
Read Moreశంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన తలసాని
ప్రధాని నరేంద్ర మోదీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని
Read Moreకాసేపట్లో శంషాబాద్కు ప్రధాని.. కేసీఆర్ దూరం.. స్వాగతం పలకనున్న తలసాని
మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్కు ప్రధాని రూ.13,545 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనంతరం సభలో ప్రసంగించనున్న
Read More