యువతీ, యువకులు చిన్న చిన్న వృత్తులకే పరిమితం కావొద్దన్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో టాటా స్ట్రెయి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు విద్యాసాగర్ రావు. అనంతరం మాట్లాడిన ఆయన గ్రామీణ ప్రాంత యువకుల్లో నైపుణ్యం పెంచేందుకు ఏడాది పాటు ఇక్కడ జరిగే శిక్షణ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రయివేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా నైపుణ్యం ఉన్నవారు దొరకడం లేదన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యా చాలా అవసరమన్నారు. వృత్తి నైపుణ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ ఉందని.. వేలల్లో ఆదాయం వస్తుందన్నారు. తమకున్న నైపుణ్యానికి మెరుగులు దిద్దుకునేందుకు శిక్షణ తీసుకోవాలని సూచించారు విద్యాసాగర్ రావు.
యువత నైపుణ్యం పెంచుకోవాలి: విద్యాసాగర్ రావు
- తెలంగాణం
- August 12, 2019
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన