రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజనులందరికీ ఇంటింటికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్కాజ్గిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబ్బ వాసు. ఆనంద్ బాగ్ చౌరస్తా లో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్షను చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో దళిత గిరిజన కుటుంబాలకు కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందించాలన్నారు. లేకుంటే అందరూ కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది కాబట్టి అందరూ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలన్నారు.
దళిత గిరిజనులందరికీ దళితబంధు ఇవ్వాలి
- హైదరాబాద్
- August 29, 2021
లేటెస్ట్
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!