పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం

పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 17వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మైనారిటీ ఏరియాలోని పోలింగ్ భుత్ లను సందర్శించారు. మైనార్టీ మహిళ ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని అధికారులను నిలదీశారు. హిజాబ్, మాస్క్ లుంటే నిజమైన ఓటర్లని ఎలా గుర్తిస్తున్నారని ఎలక్షన్ సిబ్బందిని ప్రశ్నించారు. పోలింగ్ భుత్ ల బయట జనం గుంపులు ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి చెంచాగిరి చేస్తున్నారని నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు.