మెదక్

రూ.15.31 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ : రాజర్షి షా

వర్చువల్​గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మెదక్​టౌన్,  మనోహరాబాద్, వెలుగు: మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక కావడం శుభపరి

Read More

పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలి

మెదక్​ టౌన్, వెలుగు: అంగన్ వాడీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని  సోమవారం కలెక్టర్ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్

Read More

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం

వెల్దుర్తి, వెలుగు: మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. కంపెనీ ఏర్పాటు

Read More

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49 లక్షలు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి హుండీల ద్వారా రూ. 49 లక్షల ఆదాయం  సమకూరింది. సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమి

Read More

190 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి– పోతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎండు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు ముఠాలు పట్టు

Read More

సంగమేశ్వర ఆలయంలో సమస్యలెన్నో .. రెగ్యులర్ ఈవో లేక అవస్థలు

మార్చి 5 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కొత్త పాలకవర్గం ఏర్పాటుపై నిర్లక్ష్యం సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల

Read More

పొన్నం ప్రభాకర్, కేటీఆర్లకు కండ కావరం ఎక్కువైంది: బండి సంజయ్

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట

Read More

మెదక్ బస్టాండ్లో బంగారం చోరీ

మెదక్ టౌన్, వెలుగు: బస్సు కోసం వెయిట్చేస్త న్న మహిళ దగ్గరి నుంచి బంగారం చోరీ చేసిన ఘటన ఆదివారం మెదక్ బస్టాండ్లో లో జరిగింది. బాధితురాలికధనం ప్రకారం..

Read More

రెండు బైక్లు ఢీకొని ముగ్గురు స్టూడెంట్స్‌కి గాయాలు

శివ్వంపేట, వెలుగు: రెండు బైక్లు ఎదురెదుగారు వచ్చి ఢీకొనడంతో ముగ్గురికి గాయాలై ఘటన ఆదివారం శివ్వంపేట మండల కేంద్రంలో జరిగింది. మండలంలోని గూడూరు గ్రామాని

Read More

మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్​, వెలుగు :మెదక్​ కెథడ్రల్​చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలోనే తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ

Read More

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోఆదివారం భక్తులుపోటెత్తారు.దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగ

Read More

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల ఆలయం

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More

మామ అల్లుడు మెదక్ కు చేసిందేమీ లేదు : రఘునందన్ రావు

నర్సాపూర్, వెలుగు: మామ అల్లుడు మెదక్ జిల్లాకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో నిర

Read More