మెదక్

ఇండ్ల పట్టాలు ఇచ్చి.. పొజిషన్‌ చూపలే

    మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌‌ రెడ్డి హయాంలో 9  వేల మందికి పట్టాలు      సిద్దాపూర్, అలియాబాద్&zw

Read More

డబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్​ రావు

బీఆర్ఎస్​ కౌన్సిలర్​పై మెదక్​ ఎమ్మెల్యే ఫైర్​  హరీశ్​రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు గరంగరంగా మెదక్​ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్​

Read More

తూప్రాన్ లో 12 తులాల బంగారం చోరీ

తూప్రాన్ ,వెలుగు: బస్సు ఎక్కుతుండగా మహిళ బ్యాగులో ఉన్న బంగారం చోరీకి గురైన సంఘటన మంగళవారం తూప్రాన్ లో జరిగింది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం..

Read More

యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి : రాజర్షి షా

మెదక్​, వెలుగు: యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని మెదక్​ కలెక్టర్​రాజర్షి షా అన్నారు. పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీ

Read More

మల్లన్న ఆరో ఆదివారం ఆదాయం రూ.37 లక్షల 79 వేల 389

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆరో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం బుకింగ్ ఆదాయం రూ.37,79,389 వచ్చినట్లు ఆలయ అధికారులు

Read More

బీజేపీ పాలనలో 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు : రాణీరుద్రమదేవి

జోగిపేట,వెలుగు: సమాజంలో మహిళలు ఇబ్బందిపడకూడదని 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు కట్టించిన ఘనత బీజేపీదని  ఆ పార్టీ అధికార ప్రతినిది రాణీరుద్రమదేవి అ

Read More

కుకునూరుపల్లి లో అల్యూమినియం వైర్ల దొంగలు అరెస్ట్​

కొండపాక (కుకునూరు పల్లి )వెలుగు: కొత్తగా నిర్మించే వెంచర్లను టార్గెట్ చేసి అల్యూమినియం వైర్లను చోరీ చేస్తున్న దొంగలను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించి

Read More

దుబ్బాక అభివృద్ధికి రూ. 19.40 కోట్లు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణాన్ని రూ. 19.40 కోట్లతో డెవలప్​ చేయాలని మున్సిపల్​ కౌన్సిల్​ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం చైర్​పర్సన్​గన్నె వనిత అ

Read More

ఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి

నాందేడ్ -అకోలా హైవే పై తరచూ ఘోర ప్రమాదాలు             మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి, మెదక్ జిల్లా

Read More

ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం

రాములపల్లి వద్ద బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు  ఇరుపార్టీల కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు కాంగ్రెస్ నేతల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ టిప్పర్ కారును ఢికొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ

Read More

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలె : రాజర్షిషా

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్​రాజర్షిషా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​ కలెక్టర్​ఆఫీసులో &nbs

Read More

మాసాన్ పల్లి నేషనల్ హైవేపై టిప్పర్- కారు ఢీ.. ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జిపై వేగంగా దూ

Read More