
మెదక్
ఈ రోడ్డెక్కితే నరకమే!.. 6 కిలోమీటర్లు.. 321 గుంతలు
అధ్వానంగా గుమ్మడిదల కానుకుంట రోడ్డు హామీ ఇచ్చి పట్టించుకోని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు సంగారెడ్డి (గుమ్మడిదల), వె
Read Moreబీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరిగింది: రఘునందన్ రావు
కాంగ్రెస్ మనుగడ కొనసాగాలంటే బీఆర్ఎస్.. కొన్ని సీట్లు సాధించాలంటూ మీడియాలో కుట్రపూరితమైన ప్రచారాలు జరుగుతున్నాయన్నారు సిద్దపేట మాజీ ఎమ్మెల్యే రఘునందన్
Read Moreబీజేపీ సభలో గంజాయి కలకలం
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పయాత్ర సమావేశంలో గంజాయి కలకలం రేపింది. బీజేపీ సభలో ప్రజలకు గంజ
Read Moreఏడుపాయల జాతర ఘనంగా నిర్వహించాలి : రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు: ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మార్చి 8, 9, 10 తేదీల్లో జరిగే జాతర ఏర్పాట్లపై శనివారం మెదక్ క
Read Moreఖేడ్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీఎస్ యూఎస్డీ నిధుల కింద రూ. 20 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. శనివారం ఆ
Read Moreమున్సిపాలిటీకి పన్ను చెల్లించలేదని షాప్లు సీజ్
మెదక్ టౌన్, వెలుగు : మున్సిపాలిటీకి 20 ఏళ్లుగా పన్ను చెల్లించలేదని ఆలయానికి సంబంధించిన షాప్లను అధికారులు సీజ్చేశారు. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయా
Read More1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంట్లో నిల్వచేసిన 1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్
Read Moreఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటయ్యేనా!
రెండేండ్లుగా సింగరేణి ప్రతిపాదనలు పెండింగ్ ప్రాథమిక సర్వే పూర్తి చేసిన అధికారులు సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా
Read Moreమేనకోడల్ని బురదలో ముంచి చంపిండు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నాలుగేండ్ల చిన్నారిని మేనమామ బురదలో ముంచి చంపేశాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మందపల్లి గ్రామానికి చెందిన గుజరా
Read Moreబంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... తెలంగాణలో 3 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరత్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అ
Read Moreగ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా ప్రకటించాలి
కంది, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరిని వీడాలని, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్లో ఉన్న అలవెన్సులు ఇవ్వాలని, గ్రామీణ బ్యాంక
Read Moreసిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : పీడీఎస్యూ నాయకులు
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంల
Read Moreవేల్పుగొండ గ్రామంలో .. హోరాహోరీగా కుస్తీ పోటీలు
టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ తుంబురేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీ పోటీలు
Read More