మెదక్

ఈ రోడ్డెక్కితే నరకమే!.. 6 కిలోమీటర్లు.. 321 గుంతలు

అధ్వానంగా గుమ్మడిదల కానుకుంట రోడ్డు హామీ ఇచ్చి పట్టించుకోని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేస్తున్న  గ్రామస్తులు సంగారెడ్డి (గుమ్మడిదల), వె

Read More

బీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరిగింది: రఘునందన్ రావు

కాంగ్రెస్ మనుగడ కొనసాగాలంటే బీఆర్ఎస్.. కొన్ని సీట్లు సాధించాలంటూ మీడియాలో కుట్రపూరితమైన ప్రచారాలు జరుగుతున్నాయన్నారు సిద్దపేట మాజీ ఎమ్మెల్యే రఘునందన్

Read More

బీజేపీ సభలో గంజాయి కలకలం

నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పయాత్ర సమావేశంలో గంజాయి కలకలం రేపింది. బీజేపీ సభలో ప్రజలకు గంజ

Read More

ఏడుపాయల జాతర ఘనంగా నిర్వహించాలి : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. మార్చి 8, 9, 10 తేదీల్లో జరిగే జాతర ఏర్పాట్లపై శనివారం మెదక్​ క

Read More

ఖేడ్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు

నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీఎస్ యూఎస్డీ నిధుల కింద రూ. 20 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. శనివారం ఆ

Read More

మున్సిపాలిటీకి పన్ను చెల్లించలేదని షాప్​లు సీజ్

మెదక్​ టౌన్​, వెలుగు : మున్సిపాలిటీకి 20 ఏళ్లుగా పన్ను చెల్లించలేదని ఆలయానికి సంబంధించిన షాప్​లను అధికారులు సీజ్​చేశారు. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయా

Read More

1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంట్లో నిల్వచేసిన 1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్

Read More

ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటయ్యేనా!

రెండేండ్లుగా సింగరేణి  ప్రతిపాదనలు పెండింగ్ ప్రాథమిక సర్వే పూర్తి చేసిన అధికారులు సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా

Read More

మేనకోడల్ని బురదలో ముంచి చంపిండు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నాలుగేండ్ల చిన్నారిని మేనమామ బురదలో ముంచి చంపేశాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మందపల్లి గ్రామానికి చెందిన గుజరా

Read More

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... తెలంగాణలో 3 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం  కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది.  మరత్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అ

Read More

గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా ప్రకటించాలి

కంది, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరిని వీడాలని, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్​లో ఉన్న అలవెన్సులు ఇవ్వాలని, గ్రామీణ బ్యాంక

Read More

సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : పీడీఎస్​యూ నాయకులు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పీడీఎస్​యూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంల

Read More

వేల్పుగొండ గ్రామంలో .. హోరాహోరీగా కుస్తీ పోటీలు

టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ తుంబురేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీ పోటీలు

Read More