V6 News

మెదక్

ఉద్యాన పంటలకు డ్రోన్ టెక్నాలజీ అవసరం : హార్టికల్చర్​ యూనివర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి

ములుగు, వెలుగు: ఉద్యాన పంటల అభివృద్ధికి డ్రోన్ టెక్నాలజీ అవసరమని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ దండా రాజిరెడ్డి అన్నారు. ములు

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి 

సిద్దిపేట, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సి

Read More

టాలెంట్ టెస్టులు ప్రతిభకు దోహదం : డీఈవో రాధాకిషన్

 మెదక్​, వెలుగు: టాలెంట్​ టెస్టులు స్టూడెంట్స్​ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయని డీఈవో రాధాకిషన్​అన్నారు. ఫిజికల్ సైన్స్ టీచర్ ఫోరం ఆధ్వర్యంల

Read More

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, ఎలక్షన్​కమిషన్​ఆదేశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచిం

Read More

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ క్రాంతి  

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి సూచించారు. సోమవారం సం

Read More

స్టేషన్​ రికార్డులపై అవగాహన ఉండాలి : ఎస్పీ రూపేశ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: రైటర్స్ కొరతను అధిగమించడానికి కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు 3 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేశ్ సోమవారం తె

Read More

సంగారెడ్డి జిల్లాలో చెరుకు తోటల్లో మంటలు

విద్యుత్​వైర్లు తగిలి తగలబడుతున్న చేలు  అగ్ని ప్రమాదాలతో డ్రిప్ పరికరాలు దగ్ధం కోట్లల్లో  నష్టపోతున్న రైతులు  సంగారెడ్డి, వ

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ దోస్తీ : మహేశ్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఓప్పందం కుదుర్చుకున్నాయని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అ

Read More

సన్న వడ్ల బోనస్ డబ్బులు ఎప్పుడిస్తరు

రెండు నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నరు: హరీశ్‌‌‌‌ రావు అన్ని పంటలకు బోనస్‌‌‌‌ ఉత్త బోగస్‌‌&zwnj

Read More

గీతంలో ముగిసిన ప్రమాణ 2025 ఫెస్టివల్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​వర్శిటీ ప్రమాణ 2025 ఫెస్టివల్​ఆదివారంతో ముగిసింది. రెండు రోజులు

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం : ఎంపీ రఘునందన్ రావు 

మెదక్, వెలుగు:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చ

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై అవగాహన ఉండాలి : ఎలక్టోరల్ నోడల్ అధికారి పద్మజా రాణి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా ఎలక్టోరల్ నోడల్ అధికారి పద్మజ రాణి ఎన్నికల సిబ్బందికి సూచి

Read More

స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట, వెలుగు: హాస్టల్​ స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలని కలెక్టర్​మనుచౌదరి సూచించారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేటలోని బీసీ రెసిడెన్షియల్ స

Read More