
మెదక్
ఆర్.వెంకటాపూర్ లో అంబేద్కర్ విగ్రహం వేలు ధ్వంసం
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ లో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం వేలును ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. గ్రామంలోని బ
Read Moreసుల్తాన్పూర్లో ఆశీర్వాద సభకు నేడు కేసీఆర్ రాక
పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్మండలంలోని సుల్తాన్పూర్లో మంగళవారం సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ చీఫ్, మ
Read Moreమెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు ఝలక్ .. కాంగ్రెస్ ఖాతాలోకి మెదక్ మున్సిపాలిటీ
మదన్రెడ్డి, చంద్రపాల్ పార్టీ మార్పుతో రెండు సెగ్మెంట్లలో ఎఫెక్ట్ మెదక్, నర్సాపూర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్
Read MoreSri Rama Navami : 400 ఏండ్ల నాటి సీతారామచంద్రస్వామి ఆలయం
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని రాయిలాపూర్లో ఎంతో పురాతనమైన సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది. సుమారు
Read MoreSri Rama Navami : రాత్రి వేళ రాములోరి కల్యాణం
శ్రీరామనవమి రోజు అభిజిత్ ముహూర్తాన మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం జరుగుతుంది ఎక్కడైనా. కానీ.. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా రాత్రి వేళ కల్యాణం చేస్త
Read Moreభక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే
Read Moreమెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా : వెంకట్రామిరెడ్డి
తూప్రాన్, వెలుగు: మెదక్ గడ్డ అంటేనే బీఆర్ఎస్అడ్డా అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ లో జరిగిన ఉమ్మడి మండల క
Read Moreమెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు
మెదక్టౌన్, వెలుగు:మెదక్ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలపనలు చేయగా పాస్టర్లు దైవసందేశాన్ని
Read Moreఆరు గ్యారంటీలు అమలుచేసేదాకా కొట్లాడుతం : బొమ్మ శ్రీరామ్
హుస్నాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లాడుతామన
Read Moreకొనుగోళ్లు స్పీడప్ చేయాలి : మనుచౌదరి
బెజ్జంకి, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను స్పీడప్చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సంద
Read Moreగిట్టుబాటు ధరకే ధాన్యం అమ్ముకోవాలి : రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధరకే అమ్ముకోవాలని కలెక్టర్రాహుల్రాజ్ సూచించారు. ఆదివారం ఆయన మెదక్, మాచవరం ఫ్యాక్స
Read Moreఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ : కొండా సురేఖ
గజ్వేల్, సిద్దిపేటలోనూ కాంగ్రెస్కు మెజార్టీ రైతుబంధుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నదని ఫైర్&zwn
Read Moreకొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పర
Read More